రాజ్యంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ వల్ల మాదిగ జాతికి హక్కులు రాలేదంటూ.. ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో..
తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఇద్దరు తుళ్లూరు వైసీపీ కార్యకర్తలపై ఆమె ఫిర్యాదు చేశారు.తనపై సోషల్ మీడియాలో అసత్యప్రచారం చేస్తున్నారని శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. శృంగారపాటి సందీప్, చలివేంద్రం సురేష్ లపై చర్యల
బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ని మర్యాద పూర్వకంగా కలిశారు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. పలు వివాదాలు వస్తున్న నేపధ్యంలో నేతల మధ్య ఎటువంటి విభేదాలు లేవన్న సంకేతాలు ఇవ్వటమే ప్రధానంగా ఇద్దరి మధ్య సమావేశం జరిగినట్టు తెలుస్తోంది. అత్యంత కీలక నియోజకవర్గం తాడికొండలో పార్టీ నేతల మధ్య విభేదాలు మంచిది కాదని వైసీపీ అధిష�
గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి కంటతడి పెట్టుకున్నారు. నంబూరులో పట్టుబడ్డ పేకాట శిబిరానికి, తనకు ఎలాంటి సంబంధం లేదని శ్రీదేవి స్పష్టం చేశారు. మహిళా ఎమ్మెల్యేనని చూడకుండా..
రాజధానిని మూడుగా విభజించటం ఏపీలో రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజధానిలో ప్రజాప్రతినిధులు ప్రజల వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. తాడికొండ, మంగళగిరి ఎమ్మెల్యేల పరిస్థితి ముందు నుయ్య వెనుక గొయ్యి అన్నట్టుగా మారింది. ఏపీ రాజధాని అమరావతిని, తాడికొండ నియోజకవర్గంలోని తుళ్లూరు కేంద్రంగా ఏర్పాటుచేశారు. ఇక మంగళగిరిలో�
వైసీపీకి చెందిన ఓ మహిళా ఎమ్మెల్యే కుల వివాదంలో చిక్కుకున్నారు. షెడ్యూల్ కులానికి చెందిన మహిళ కాకపోయినా ఎస్సీనంటూ రిజర్వుడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి, గెలుపొందారని ఆమెపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాదం ఆసరాగా చేసుకుని టిడిపి నేతలు ఎమ్మెల్యేపై తీవ్రమైన ఆరోపణలతో దూకుడు ప్రదర్శిస్తున్నారు. గుంటూరు జిల్ల�
తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కులానికి సంబంధించి టీడీపీ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వినాయక చవితి సందర్భంగా విగ్రహానికి పూజలు చేసేందుకు వచ్చిన ఆమెను కొంతమంది కులంపేరుతో దూషించడం వివాదంగా మారింది. ఇప్పటికే ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇది ర�