మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత కమల్నాథ్ గట్టిగా పోరాడారని అన్నారు బీజేపీ సీనియర్ నాయకురాలు ఉమాభారతి.. ఆయనకు మంచి వ్యక్తిత్వం ఉన్నదని, తన పెద్దన్నయ్యలాంటివారని ఉమాభారతి చెప్పారు. ఉప ఎన్నికల్లో కనబర్చిన పోరాట స్ఫూర్తిని ప్రభుత్వం నడపడంలో చూపి ఉంటే బాగుండేదన్నారు. ఇక తేజస్వీ యాదవ్ గురించి కూడ
హాథ్రస్ ఘటనపై బీజేపీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి స్పందించారు.. ఉత్తరప్రదేశ్ పోలీసుల తీరును ఖండించారు.. ఓ పెద్దక్కలా యోగీకి హితోక్తులు చెప్పారు.. యూపీ పోలీసుల ప్రవర్తన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో పాటు బీజేపీకి కూడా మచ్చ తెచ్చిపెట్టిందని ఉమాభారతి అన్నారు. బాధితురాలి కుటుంబాన్ని కలుసుకునే అవక�
దేశ రాజకీయ, సామాజిక వ్యవస్థను మార్చివేసిన 28 ఏళ్ళ నాటి బాబ్రీ మసీదు కేసులో కోర్టు ఈ నెల 30 న తీర్పు ప్రకటించనుంది. సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్.కె. యాదవ్ ఆ రోజున తీర్పునివ్వనున్నారు. ఈ కేసులో..
కాంగ్రెస్ నేత రాహుల్ పై తనదైన తరహాలో విమర్శలు గుప్పించారు బీజేపీ సీనియర్ నాయకురాలు ఉమాభారతి. యువ నేతలైన జ్యోతిరాధిత్య సింథియా, సచిన్ పైలెట్ అంటే ఆయనకు అసూయ అని అన్నారు. రాజస్థాన్ లో ఆ పార్టీ దుస్థితికి రాహుల్ కారణమని ఆరోపించారు. సచిన్ పైలట్ బీజేపీలోకి వస్తానంటే స్వాగతిస్తానంటూ ప్రకటించారు. సింథియా, సచిన్ ఇద్దరూ నా మే