బ్రిటన్లో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. ఇప్పటివరకు ఆ దేశంలో 219,183 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 31,855 మంది మృత్యువాతపడ్డారు. ఈ నేపధ్యంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్ను జూన్ 1వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు. అంతేకాకుండా లాక్ డౌన్ ఆంక్షలను ఎత్తివేసేందుకు పక్కా �