కర్నాటక లో సీఎం ఎడ్యూరప్ప నాయకత్వ మార్పుపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఆయన పలువురు మఠాధిపతులతోను, చివరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మాజీ మంత్రి తో కూడా సమావేశాలు జరుపుతున్నారు.
పంజాబ్ కాంగ్రెస్ లో ఇంకా సంక్షోభం కొనసాగుతుండగా రాష్ట్ర కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దు సరికొత్త అంకానికి తెర తీశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని 'ఆప్' లోగడ తనను ప్రశంసించిందంటూ పాత వీడియో క్లిప్ ను తెరమీదికి తీసుకువచ్చారు. 2017 లో బీజేపీని వదిలి...
దేశంలో పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ..ప్రధాని మోదీ ప్రభుత్వంపై విరుచుకపడ్డారు. ఈ ప్రభుత్వం పన్నుల బలవంతపు వసూళ్లకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.
కోవిద్ వ్యాక్సిన్లపై సీనియర్ అడ్వొకేట్ ప్రశాంత్ భూషణ్ చేసిన ట్వీట్స్ దుమారం రేపాయి. కోవిద్ అదుపునకు ఉద్దేశించిన ఈ టీకామందులు సందేహాస్పదంగా ఉన్నాయని ఆయన చేసిన వ్యాఖ్యలు పక్కదారి పట్టించేవిగా ఉన్నాయని ట్విటర్ సైతం పేర్కొంది.
ఏపీలో వైసీపీ ప్రభుత్వానికీ, మాన్సాస్ ఛైర్మన్, టీడీపీ నేత అశోక్ గజపతిరాజుకూ మధ్య సాగుతున్న మాటల యుద్ధంకు తోడు.. కాపు నేత ముద్రగడ పద్మనాభం రాసిన లేఖ ఇప్పుడు పెద్ద చర్చకు...
తెలంగాణ బీజేపీ మహిళా నేత, మాజీ ఎంపీ విజయశాంతి కొంతకాలంగా కేసీఆర్ సర్కారుపై వరుస విమర్శలకు దిగుతున్నారు. వరంగల్ అర్బన్ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లిని దాదాపు..
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకుని టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్..