కోడలు ఇంట అడుగుపెట్టాక కొడుకు మరణిస్తే.. ఆమె రావడంతో ఇలా జరిగిందని సూటిపోటి మాటలు అనే అత్తమామలు అన్ని చోట్లా చూస్తూ ఉంటాం. అలాంటిది కొడుకు మరణిస్తే.. కోడలికి రెండో పెళ్లి జరిపించిన ఓ అత్త.. ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది.
సార్వత్రిక ఎన్నికలు సుదూరంలో వుండగానే జాతీయ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించే పరిస్థితి కనిపిస్తోంది. జమిలి ఎన్నికలొచ్చినా కూడా మరో రెండున్నరేళ్ళ తర్వాతనే దేశంలో ఎలక్షన్స్కు ఆస్కారం వుంది...
దాయాది దేశానికి మరో దేశం అండగా నిలుస్తోంది. పాకిస్తాన్తో అవసరాలున్న టర్కీ ఆ దేశానికి ఆధునిక యుద్ధతంత్రాన్ని బోధిస్తూ.. మన దేశానికి మరింత ప్రమాదాన్ని తెచ్చిపెడుతోంది.
ఒకప్పుడు బండిపై కూరగాయలమ్మారు.. అదే ఇప్పుడూ.. ఒంటి పై కిలోల కొద్దీ బంగారు నగలు దిగేసుకుంటున్నారు.. కూరగాయల అమ్మకంలో ఇంత లాభముందా? అని ఆశ్చర్యమేస్తుంది..