Revanth Reddy Exclusive Interview Live Updates: తెలంగాణ కాంగ్రెస్ను రేసు గుర్రంలా పరిగెత్తించడమే లక్ష్యం అని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొచ్చే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు.
టీటీడీ పాలకమండలి ఖరారైంది. మొత్తం 25 మంది సభ్యులతో కూడిన మండలిలో తెలంగాణ నుంచి ఐదుగురికి, కర్ణాటక నుంచి ఇద్దరు, తమిళనాడు నుంచి ఇద్దరికీ చోటు దక్కింది. ఇక వివిధ రాష్ట్రాల నుంచి సేవాభావం కలిగిన 50 మంది వ్యక్తులకు ప్రత్యేక ఆహ్వానితులుగా టీటీడీ అవకాశం ఇచ్చింది...
సార్వత్రిక ఎన్నికలు సుదూరంలో వుండగానే జాతీయ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించే పరిస్థితి కనిపిస్తోంది. జమిలి ఎన్నికలొచ్చినా కూడా మరో రెండున్నరేళ్ళ తర్వాతనే దేశంలో ఎలక్షన్స్కు ఆస్కారం వుంది...
ఎట్టకేలకు తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెరిగింది. రాష్ట్రం ఏర్పడిన నుంచి తెలంగాణ ప్రభుత్వం పలుమార్లు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ను అభ్యర్థించినా న్యాయమూర్తుల పెంపు నిర్ణయాన్ని...
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెకెండ్ వేవ్ మరణ మృదంగం మోగిస్తోంది. రోజూ నాలుగు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కొత్త కేసులు నమోదవుతుంటే.. నాలుగు వేల మందికి పైగా వైరస్ బారిన పడి మృత్యువు వొడిలోకి..
GST పరిహారంపై కేంద్రం, రాష్ట్రాల మధ్య నలుగుతున్న వివాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు తెలంగాణ సీఎం కేసీఆర్.
The Death Toll From The Plane Crash Reached Six : కోజికోడ్ విమానాశ్రయంలో జరిగిన విమాన ప్రమాదంలో మృతుల ఆరుకు చేరింది. మృతుల సంఖ్యమంత్రి పెరిగే అవకాశం ఉందని అంచనా. ఈ విమాన ప్రమాదంలో పైలట్ సహా ఐదుగురు చనిపోయారు. మరో 45 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. మరణించిన పైలట్ను దీపక్ వసంత్ సాఠేగా గుర్తించారు. గాయపడిన వారిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆసుపత
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఇరుక్కుపోయిన వలస కార్మికులు, తీర్థ యాత్రికులు, విద్యార్థులు వంటి వారిని వారి స్వస్థలాలకు తరలించేందుకు అనుమతించిన ప్రత్యేక శ్రామిక్ స్పెషల్ రైళ్లను నడపడానికి ముందు కేంద్ర ప్రభుత్వం పెద్ద కసరత్తే చేసింది...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆఖరు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మొత్తానికి అఙ్ఞాతవాసం వీడారు. తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి ఎంటరయ్యారు. ఏకంగా ఏపీసీసీ థింక్ ట్యాంక్ సభ్యుడయ్యారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రెండు నియోజకవర్గాలపై ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ రెండు నియోజకవర్గాలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న చంద్రబాబు వాటి విషయంలో తానే అన్నీ అయి, వ్యూహాత్మకంగా ఇంఛార్జ్లను ఎంపిక చేసేందుకు చంద్రబాబు ప్రయత్నాలు మొదలు పెట్టారని టీడీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి.