ప్రపంచ వ్యాప్తంగా మరణ మృదంగాన్ని సృష్టిస్తున్న కరోనా వైరస్ కారణంగా సంభవిస్తున్న మరణాల వెనుక ఓ ఆశ్చర్యకరమైన అంశం వెలుగు చూసింది. తాజాగా వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ సైంటిస్టులు అందరినీ ఆశ్చర్యపరిచే ఓ స్టడీ రిపోర్టును...
బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రాలు కోరుతున్నట్లుగా బ్లాక్ ఫంగస్ చికిత్సలో వినియోగించే మందులను ప్రాధాన్యతాక్రమంలో కేటాయించింది.
గత ఏడాదిన్నరగా ప్రపంచాన్ని స్థంభింపచేసిన కరోనా వైరస్ జన్మస్థలం చైనాలోని వూహన్ ల్యాబేనంటూ అగ్రరాజ్యం అమెరికా కీలక ఆధారాలను సేకరించింది. ఈ కీలక ఆధారాలను...
బ్లాక్ ఫంగస్.. ఇపుడిది కరోనా వైరస్ అనే పదం కంటే డేంజరస్గా కనిపిస్తోంది. కరోనా సెకెండ్ వేవ్ దేశాన్ని కుదిపేస్తుంటే.. కోలుకుంటున్న వారిలో బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఎక్కువవుతున్నాయి.
రెండు నెలలుగా దేశం కరోనా రెండో దశతో ఉక్కిరిబిక్కిరవుతోంది. మార్చి నెల రెండో వారంలో మొదలైన రెండో దశ కరోనా వ్యాప్తి ఇంకా ఉధృతంగానే వుంది. మరోసారి దేశంలో లాక్ డౌన్ విధించబోరన్న విశ్వాసానికి...
నాలుగు నెలల క్రితం అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పెద్దగా యాక్షన్ ప్లాన్ లేదు అన్నట్టుగా పరిపాలిస్తున్న జో బైడెన్ తన దీర్ఘకాలిక వ్యూహానికి క్రమంగా తెర లేపుతున్న...
ప్రపంచం యావత్తు కరోనా వైరస్ ధాటికి వణికిపోతోంది. ఈ మహమ్మారి ఏనాటికి అంతమవుతుందో తెలియక పలు దేశాధినేతలు తలలు బద్దలు కొట్టుకుంటున్న పరిస్థితి. అయితే.. ఇంతకంటే డేంజరస్ వైరస్ను యువతకు...
రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. టీవీ, ఫ్రిడ్జ్ వంటివి ఇంట్లో వుంటే తెల్ల రేషన్ కార్డులను సరెండర్ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చింది. స్వచ్ఛందంగా సరెండర్ చేయకపోతే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించింది.
అతిభారీ వర్షాలతో అతలాకుతలమైన హైదరాబాద్ మహానగరంలోని వరద బాధితుల కోసం భారీ విరాళాన్ని ప్రకటించింది మై హోం సంస్థ. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు...
నామినేషన్ల పర్వం ముగియడంతో దుబ్బాక ఎన్నికల పర్వం మరింత వేడెక్కింది. మొత్తం 46 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు పరస్పరం మాటల తూటాలు...