తెలుగు వార్తలు » Tv9 AP Updates
పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం కుముదవల్లి శివారులో విషాదం చోటుచేసుకుంది. పురుగులమందు తాగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
చిన్న మిస్టేక్ చాలు..భారీ మూల్యం చెల్లించుకోవడానికి. సమయానికి ఒక హోం గార్డు దేవుడిలా అక్కడికి వచ్చాడు గానీ లేకపోతే..ఘోరం జరిగిపోయి ఉండేది.
జీవితఖైదు పడిన 53 మంది మహిళల విడుదలకు జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి 19 మంది, కడప నుంచి 27....
ప్రస్తుతం జరుగుతోన్న తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షో రేటింగ్ కోసం నిర్వాహకులు తెగ కష్టాలు పడుతున్నారు. రకరకాలు ప్రమోషన్లు చేస్తూ, భారీ పారితోషకంతో గెస్టులు తీసుకువస్తూ...
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు సంఖ్య తగ్గింది. ప్రతి రోజూ 1000 కంటే తక్కువగానే కేసులు నమోదవుతున్నాయి.
దీపావళి వేడుకల తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో విషాదం నింపాయి. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం లక్ష్మీ నర్సాపురంలో దీపావళి బాణసంచా భారీ అగ్నిప్రమాదానికి దారితీసింది.
అసలే దీపావళి..కుటుంబ సభ్యులంతా కలిసి సంతోషంగా చేసుకునే పండుగ. ప్రస్తుత కరోనా సమయంలో చాలా మంది వ్యాధి బారిన పడి కోవిడ్ కేర్ సెంటర్లో చికిత్స తీసుకుంటున్నారు.
మాయలు , మోసాలు పెరిగిపోతున్నాయి. కేటుగాళ్లు చెలరేగిపోతున్నారు. అందుగలదు, ఇందు లేదు అన్నట్లుగా ఇప్పుడు ప్రతి దాంట్లో మోసం కామనైపోయింది.
ఏపీ ప్రభుత్వం అక్రమ మద్యం విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే స్పెషల్ ఆఫీసర్లను నియమించింది. సరిహద్దు జిల్లాల్లో భద్రతను కట్టదిట్టం చేసింది.
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 2020-21 నుంచి 2022-23 విద్యా సంవత్సరం వరకు ఎంబీబీఎస్, బీడీఎస్, సూపర్స్పెషాలిటీ కోర్సుల ఫీజులను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.