తెలుగు వార్తలు » Tungabhadra Pushkars
జోగులంబా గద్వాల జిల్లాలో తుంగభద్ర పుష్కరాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉండవెళ్లి మండలం పుల్లూరు పుష్కర ఘాట్ కు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. అలంపూర్ యోజకవర్గ పరిధిలో
తుంగభద్ర పుష్కరాలు శుక్రవారం నుంచి ప్రారంభం అవుతున్నాయని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. డిసెంబర్ 1 వరకు ఈ పుష్కరాలు కొనసాగుతాయని చెప్పారు.
2008లో జరిగిన ఈ పుష్కరాలు మళ్లీ ఈ ఏడాదీలో జరగనున్నాయి. తుంగభద్ర పుష్కారాలకు మూహార్తం కూడా వచ్చేసింది. తుంగభద్ర పుష్కరాల నిర్వహణకు నోటిఫికేషన్ను దేవాదాయశాఖ జారీ చేసింది.