టోంగా ద్వీపం సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో అగ్నిపర్వత విస్ఫోటనం జపాన్(Japan)ను వరదతో ముప్పుతిప్పలు పెడుతోంది. పేలుడు ధాటికి ఎగిసిపడిన సునామీ(Tsunami) అలలు జపాన్కు చేరుకున్నాయి.
World Ocean day 2021: ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది గ్రీన్ వార్మ్ సభ్యురాలు తాడి దీపిక అరుదైన అవకాశం దక్కింది. ఐక్యరాజ్యసమితి సదస్సులో పాల్గొనేందుకు
ఇప్పటికే సముద్ర జలాలు కలుషితం అయిపోయాయని ఒక పక్క పర్యావరణ శాస్త్రవేత్తలు అంటుంటే.. మరో పక్క జపాన్ సముద్రంలో యూరేనియం వ్యర్ధ జలాలను వదిలిపెట్టాలని నిర్ణయం తీసుకుంది.
టర్కీ, గ్రీస్, బల్గేరియా దేశాలను భారీ భూకంపం వణికించింది. ఏజియన్ సముద్రంలో సంభవించిన భూకంపం కారణంగా సునామీ కూడా సంభవించింది. టర్కీలోని మెట్రోపాలిటన్ నగరమైన ఇజ్మిర్లో భారీగా ఆస్తి నష్టం జరిగింది. టర్కీలో భూకంపంధాటికి ఇప్పటివరకూ 14 మంది మృతిచెందారు. మరో 450 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చ�
కరోనా వైరస్ను ఎంత కట్టడి చేద్దామనుకుంటున్నా కుదరడం లేదు.. ఆ వైరస్ రోజురోజుకీ విజృంభిస్తున్నదే కానీ తగ్గడం లేదు.. ఈ మహమ్మారి ధాటికి ప్రపంచదేశాలన్నీ విలవిలలాడుతున్నాయి.. ముఖ్యంగా యూరప్ దేశాలైతే చిగురుటాకులా వణికిపోతున్నాయి..