తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు మే 23 (సోమవారం) నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన సెకండ్ లాంగ్వేజ్ పేపర్ పరీక్షకు.. ఓ ఉపాధ్యాయుడు ఏకంగా మందు కొట్టి ఇన్విజిలేషన్కు హాజరయ్యాడు. సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్..
జూన్ 1 వరకు జరిగే పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు టీఎస్ఆర్టీసీ ఓ బంపరాఫర్ ప్రకటించింది. రాష్ట్రంలోని ఏ ఆర్టీసీ బస్సులోనైనా టెన్త్ విద్యార్ధులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ తెలంగాణ ఆర్టీసీ (TSRTC)..
తెలంగాణ పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రేపట్నుంచి (మే 23) ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు దాదాపు 2.15 లక్షల మంది విద్యార్ధులు హాజరుకానున్నట్లు అధికారులు వెల్లడించారు. పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు..
తెలంగాణ పదో తరగతి పరీక్షల నిర్వహణపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabita Indrareddy) సోమవారం (మే 16) సమీక్ష నిర్వహించారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడకుండా పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతీ పరీక్షా కేంద్రంలోనూ..
తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు (TS 10th class 2022) గురువారం (మే 12) విడుదలయ్యాయి. ఈ మేరకు హాల్ టికెట్ల (hall tickets)ను ఆయా పాఠశాలలకు పంపించినట్లు..