తెలుగు వార్తలు » trump » Page 17
అమెరికా-చైనా మధ్య టారిఫ్ వార్ పీక్ స్టేజికి చేరుతోంది. ఈ ‘ వార్ ‘ పేరిట అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొట్ట జూస్తే తామేమీ చేతులు ముడుచుకుని కూచోబోమని, తాము కూడా చివరివరకు పోరాడతామని చైనా వాణిజ్య శాఖ ప్రతినిధి గావో ఫెంగ్ హెచ్చరించారు. సమీప భవిష్యత్తులో మేం విశ్వసనీయత లేని (డొ�
భారత, అమెరికా మధ్య మెల్లగా క్షీణిస్తున్న వాణిజ్య సంబంధాలను ఇప్పటికైనా ఓ గాడిన పెట్టి.. వీటికి ‘ పునరుత్తేజం ‘ కల్పించేందుకు భారత ప్రభుత్వం యత్నిస్తోంది. ఆ దేశంతో చర్చలకు సుముఖంగా ఉన్నట్టు సూచనప్రాయంగా తెలిపింది. అమెరికా నుంచి ఇండియాకు దిగుమతి అవుతున్న వస్తువులపై ప్రభుత్వం భారీగా సుంకాలు పెంచిన సంగతి తెలిసిందే. ద�
వలసలకు సంబంధించిన విధానంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నూతన సంస్కరణలకు తెరతీశారు. ప్రతిభ, పాయింట్ల ఆధారిత ఇమిగ్రేషన్ విధానాన్ని తెరపైకి తెచ్చారు. ప్రస్తుతమున్న గ్రీన్కార్డుల స్థానంలో బిల్డ్ అమెరికా వీసాలను ప్రవేశపెట్టనున్నారు. అలాగే యువ, నిపుణులైన ఉద్యోగుల కోటాను గణనీయంగా పెంచారు. 12 నుంచి 57 శాతానికి పెంచ�
అమెరికా-చైనా మధ్య వాణిజ్య పోరు తీవ్రమవుతోంది. యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ మొండి వైఖరిని తాము సహించబోమని చైనా తాజాగా హెచ్చరించింది. అమెరికాపై ‘ ప్రజాయుద్ధం ‘ చేస్తామని చైనా కమ్యూనిస్టు పార్టీ తమ ‘ గ్లోబల్ టైమ్స్ ‘ అధికార పత్రికలో వార్నింగ్ ఇచ్చింది. టారిఫ్ ల విషయంలో అమెరికా అదే పనిగా అబద్ధాలు చెబుతోందని ఈ పత్రిక పేర
అమెరికా, చైనా మధ్య తాజాగా ‘ వాణిజ్య పోరు ‘ ప్రారంభమైంది. తమ దేశ ఉత్పత్తుల దిగుమతులపై అమెరికా టారిఫ్ లు పెంచడాన్ని చైనా తీవ్రంగా ఖండిస్తోంది. చైనా నుంచి దిగుమతి చేసుకునే మరికొన్ని వస్తువులపై కొత్తగా మరో 300 బిలియన్ డాలర్ల సుంకం విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన హెచ్చరిక పట్ల .. చైనా ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ�
ఏదైనా షాకింగ్ విషయంపై స్పందించేటప్పుడు.. తొందరపాటులో తప్పులు దొర్లడం సహజం. అయితే ఇది సోషల్ మీడియా కాలం కదా.. ఏ చిన్న తప్పు దొర్లినా నెటిజెన్స్ తీవ్రంగా ట్రోల్ చేస్తుంటారు. శ్రీలంకలో జరిగిన మారణకాండను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. ట్విట్టర్ వేదికగా విచారాన్ని వ్యక్తం చేసిన ఆయన.. రాంగ్ ట్వీట్తో తీవ్రమ
జగన్, చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా తన ఓటు బ్యాంకు చెక్కుచెదరదని చెప్పారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. పంచ్ పడినందువల్ల, ఓటమికి గురవుతున్నందువల్ల చంద్రబాబుకి ఇప్పటికి కళ్లు తెరుచుకున్నాయని అన్నారు. తనకు ప్రాణ హాని ఉందని చెప్పిన పాల్.. సెక్యురిటీ పెంచాలని కోరారు. దేశ కోసం ప్రాణం కూడా అర్పించాలనుకుంటు
వాషింగ్టన్: పుల్వామా ఉగ్రదాడిపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. దాడిని భయానక చర్యగా అభివర్ణించారు. ‘‘దాడిపై మాకు నివేదికలు అందాయి. నేను వాటిని పరిశీలించాను. అక్కడి పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. సరైన సమయంలో దీనిపై స్పందిస్తాం. ఇండియా, పాకిస్థాన్ కలిసి నడిస్తే బాగుంటుంది’’ అని ట్రంప్ అభిప్రాయప�