TRS Working President KTR : ఉద్యోగాల కల్పనపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయంటూ బహిరంగ లేఖ విడుదల చేశారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.
ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ కొనసాగుతుంది. సొంత పార్టీ నేతలు కూడా కేటీఆర్ సీఎం అయితే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణలోని అడవులు, ప్రకృతి అందాల చిత్రాలతో కూడిన 'వృక్షవేదం' పుస్తకాన్ని మంగళవారం టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలొచ్చేశాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. జనవరి 22న ఎన్నికలు, 25న ఫలితాలు వెలువడనున్నాయి. అధికార టిఆర్ఎస్ మున్సిపల్ పోరాటానికి సమాయత్తమవుతోంది. అయితే దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్టు ప్రభావం తెలంగాణలో ఏ మేరకు ఉంటుందన్న అంశం గులాబీ నేతల్లో ఖంగారు పుట్ట�
ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేస్తున్న మంత్రి ఈటెలకు కేసీఆర్ కు మధ్య దూరం పెరిగిపోతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన కీలక సమావేశానికి మంత్రి ఈటల రాజేందర్ దూరంగా ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్లోనే ఉన్నప్పటికీ ఆయన సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి హాజరు కాలేదు. మంత్రివర్గం నుంచి ఈటలక�
తెలంగాణ రాష్ట్రానికి నూతన గవర్నర్ నియామకం కావడంతో ప్రస్తుత గవర్నర్ నరసింహన్ను ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆత్మీయంగా పలకరించారు. అయితే పదేళ్లపాటు గవర్నర్గా సేవలంందించిన నరసింహన్తో తనకున్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు ఆయన ఒక భావోద్వేగ పూరిత ట్వీట్ చేశారు. పదేళ�
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీ రాజధాని విషయంలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ఈ విషయం పై కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. రాజధాని మార్పు పై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోదని ఆయన చెప్పారు. అలాగే హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అంటూ వస్తున్న వార్తలో వాస్తవం లేదని కిషన్ రె�
నడ్డా…ఇది తెలంగాణ బిడ్డల గడ్డ..అమాయకులెవరూ లేరిక్కడ. అందరం ఆరితేరినవారమే. మీ కర్ణాటక ఎత్తుగడలు ఇక్కడ చెల్లవు’. అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఆయన జేపీ నడ్డా కాదు. అబద్దాల అడ్డా అని తీవ్రంగా విమర్శించారు. సోమవారం జరిగిన కూకట్పల్లి నియోజకవర్గం బూత్స్థాయి, డివిజన్, అనుబంధ కమిటీల విస్తృతస్థాయి
హైదరాబాద్ మెట్రో సర్వీస్కు సంబంధించి.. కీలక ప్రకటన చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రస్తుతం నగరంలోని ప్రధాన రహదారుల గుండా ప్రయాణిస్తున్న మెట్రో రైలును శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు విస్తరించడానికి కసరత్తులను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. మెట్రో విస్తరణకు రాష్ట్ర మంత్రి �
తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన సేవా గుణాన్ని నిరూపించుకున్నారు. జవాన్ కుమార్తెకు సాయం అందించిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు. ఆర్మీ ఆఫీసర్ వీరభద్రాచారి కుమార్తెకు ఏవియేషన్ అకాడమీలో సీటు లభించింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆమె చదువుకు ఆటంకం కలుగకుండా.. తనవంతు ద్వారా ఆర్ధిక సాయం అందిం�