Telangana: బీజేపీ ప్రభుత్వం ఈడీని వాడుకోవాలని చూస్తే తెలంగాణలో ఏ ఒక్కమంత్రి, ఎమ్మెల్యే మిగలరని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక మునుగోడు ఉపఎన్నిక నుంచి కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎప్పుడో పారిపోయాయని, బీజేపీనే అధికారం చేపడుతుందని బండి జోస్యం చెప్పారు
Telangana: తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యకు పెద్ద పీట వేస్తోన్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ల నుంచి కేజీ టూ పీజీ నాణ్యమైన విద్య ఉచితంగా అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని..
ఎస్, సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ ప్రెస్మీట్ పెట్టబోతున్నారు. ముఖ్యమంత్రి ఏం మాట్లాడతారు? వర్తమాన రాజకీయంపై ఆయన కామెంట్స్ ఏంటి? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
Telangana: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి (MLA Jeevan Reddy) హత్యకు కుట్ర జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని... ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఇంటి దగ్గర ఈ ఘటన జరిగింది. నిందితుడిని ఆర్మూర్కు చెందిన మక్లూర్ మండలం కల్లెడ గ్రామ సర్పంచ్ భర్త ప్రసాద్గౌడ్గా గుర్తించారు.
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి హత్యకు కుట్ర జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని... ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఇంటి దగ్గర ఈ ఘటన జరిగింది. నిందితుడిని ఆర్మూర్కు చెందిన మక్లూర్ మండలం కిల్లెడ గ్రామ సర్పంచ్ భర్త ప్రసాద్గౌడ్గా గుర్తించారు.
ఇప్పటికే బీజేపీ సర్కార్పై ఆగ్రహంతో ఉన్న సీఎం కేసీఆర్ పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలతో చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై