తెలుగు వార్తలు » Triple Talaq » Page 3
వివాదాస్పద ట్రిపుల్ తలాఖ్ బిల్లుపై సస్పెన్స్ కొనసాగుతోంది. లోక్సభలో బిల్లుకు ఆమోదం పొందినా.. ఇప్పుడు రాజ్యసభలో పాస్ కావడానికి ఎన్డీఏకి బలం లేకపోవడంతో.. ఏం జరుగుతోందోనన్న టెన్షన్ అందరిలో నెలకొంది. అయితే బిల్లు పాస్ కావడానికి 121 మంది ఎంపీల మద్దతు అవసరం. రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 245 కాగా, ఎన్డీఏ బలం 104. అయితే వీరిలో జేడ�
‘ట్రిపుల్ తలాక్’ బిల్లుకు ఎట్టకేలకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు అనుకూలంగా 303 మంది, వ్యతిరేకంగా 82 మంది సభ్యులు.. సభలో వేటు వేశారు. కాగా.. ఎన్డీఏ సర్కారు గత లోక్సభ సమావేశాల్లోనే ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశపెట్టింది. దీనికి.. లోక్సభ ఆమోదం తెలిపినా.. విపక్ష సభ్యులు అభ్యంతరాలు లేవనెత్తడంతో రాజ్యసభలో నిలిచిప�
త్రిపుల్ తలాక్ బిల్లు ఇవాళ లోక్సభ ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బిల్లును ఆమోదించజేసేందుకు పార్టీ ఎంపీలందరూ తప్పనిసరిగా సభకు హాజరుకావాలని బీజేపీ విప్ జారీ చేసింది. ముస్లిం మహిళల రక్షణ కోసం కొత్తగా రూపొందించిన ఈ బిల్లును గత నెలలోనే సభలో ప్రవేశపెట్టినప్పటికీ.. విపక్షాల వ్యతిరేకతతో చర్చ జరగలేదు. ఈ సారి పూర్తిస్థాయి చర్
ట్రిపుల్ తలాక్ను నేరంగా పరిగణించే రక్షణ బిల్లు-2019ను కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ నేడు లోక్సభలో ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లుపై లోక్సభలో పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అన్ని పార్టీలతో సంప్రదించి విస్తృతంగా చర్చించిన తర్వాతే బిల్లును సభలో ప్రవేశపెట్టాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. అటు క�
లోక్సభలో ఇవాళ ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశపెట్టారు. అయితే మరోసారి ఈ బిల్లును కాంగ్రెస్, ఎంఐఎంలు వ్యతిరేకించాయి. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ బిల్లును ప్రవేశపెట్టిన వెంటనే.. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తక్షణ తలాక్ పద్ధతికి తాను వ్యతిరేకమేనని.. అయితే దాన్ని క్రిమినల్
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న త్రిపుల్ తలాక్ బిల్లు ఇవాళ లోక్సభ ముందుకు రానుంది. తొలిరోజునే ఈ బిల్లును ప్రవేశపెట్టనుంది. కాగా నిన్న ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి పార్లమెంట్లో ఇదే అంశంపై ప్రసంగించారు. మహిళా సాధికారత సాధించాలంటే త్రిపుల్ తలాక్, నిఖా హలాలా వంటి ఆచారాలను రూపుమాపాలన్నారు. మన సోదరీమణ�
త్రిపుల్ తలాక్ నిర్మూలిస్తేనే.. మహిళా సాధికారత సాధ్యమని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. ఇవాళ ఉభయ సభలనుద్దేశించి పార్లమెంట్లో ప్రసంగించారు. మహిళలకు సాధికారత కల్పించడం ప్రస్తుత ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. దేశంలోని ప్రతి మహిళకు, ప్రతి కూతురుకు సమాన హక్కు కల్పించేందుకు, త్రిపుల్ తలాక్.. నిఖా
త్రిపుల్ తలాక్ పద్దతిని నేరంగా పరిగణించే కొత్త బిల్లుకు కేంద్ర కేబినెట్ బుధవారం అమోదించింది. త్వరలో జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో దీన్ని ప్రవేశపెట్టనున్నట్లు కూడా తెలుస్తోంది. గత ఎన్డీఏ ప్రభుత్వంలో ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందలేదు. 16వ లోక్ సభ రద్దవ్వడంతో.. దీని గడువు కూడా ముగిసిపోయింది. అయితే జూన్ 17న ప్రారంభమయ్యే 1