తెలుగు వార్తలు » Triple Talaq » Page 2
కేంద్రం ట్రిపుల్ తలాక్ చట్టాన్ని మార్చిన, ముస్లిం మహిళలకు అన్యాయం జరగొద్దని ఎంత చెప్తున్నా ముమ్మారు తలాక్ చెప్పే ప్రబుద్ధులు మాత్రం మారడం లేదు. సరికదా మరింత రెచ్చిపోతున్నారు. తాజాగా కర్ణాటకలో వాట్సాప్ లో ట్రిపుల్ తలాక్ చెప్పిన ఒక ప్రబుద్దున్ని ఏమి చేయలేక పోలీసులు సైతం చేతులెత్తేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందొ �
ముస్లిం మహిళల వివాహ హక్కుల రక్షణ కోసం బీజేపీ ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ను రద్దు చేస్తూ ఇటీవలే చట్టం చేసింది. అయినప్పటికీ దేశంలో రోజూ ఎక్కడో ఓ చోట తలాక్ చెప్పి, విడాకులు ఇస్తున్న ఘటనలు మాత్రం ఆగడం లేదు. తాజాగా.. జ్వరంతో బాధపడుతున్న కూతురుకి మందులు కొనడం కోసం రూ. 30 అడిగిందని భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పి, ఇంటి నుంచి గెంటెశ�
చట్టాలు మారుతున్నా మహిళల ఆవేదనకు అంతులేకుండా పోతోంది. మందులు కొనుక్కునేందుకు రూ. 30వేలు ఇవ్వమని భర్తను అడిగినందుకు.. డబ్బులు ఇవ్వకుండా మూడు సార్లు తలాక్ చెప్పి ఆమెను ఇంటి నుంచి గెంటేశాడు. ఉత్తరప్రదేశ్లోని హాపుర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. మూడేళ్ల క్రితమే తనకు వివాహం జరిగిందని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మంద�
ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఓ కేసు నమోదయ్యింది. కట్నంగా లక్ష రూపాయలు ఇవ్వలేదని ఓ వ్యక్తి తన భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు. ఉత్తర ప్రదేశ్లోని మథురలో ఈ ఘటన చోటుచేసుకుంది. కోసీకి చెందిన జుమిరాత్కు మేవాత్ ప్రాంతానికి చెందిన ఇక్రమ్తో రెండేళ్ల క్రితం పెళ్లైంది. అయితే, పెళ్లి సమయంల�
దేశ రాజకీయాలను కుదిపేస్తున్న త్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదంపై జమ్ముకాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ ట్వీట్ చేశారు. దేశంలో ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అవసరమా? అంటూ తన ట్వీట్లో ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఈ విషయంలో ఒక నిర్ణయాన్ని చెప్పిన తర్వాత కూడా ఇలాంటి చట్టం తీసుకురావడం వెనుక అసలు ఉద్దేశ
ట్రిపుల్ తలాఖ్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. బిల్లుకు అనుకూలంగా 99 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 84 ఓట్లు వచ్చాయి. దీంతో బిల్లు ఉభయసభల్లోనూ ఆమోదం పొందింది.
వివాదాస్పద ట్రిపుల్ తలాఖ్ బిల్లుపై ఓటింగ్ కొనసాగుతోంది. విపక్షాలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. బిల్లుపై చర్చ సందర్భంగా తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. బిల్లును వ్యతిరేకిస్తూ.. టీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ ఓటింగ్కు దూరంగా ఉంటున్నట్లు తెలిపాయి. బీజేడీ బిల్లుకు మద్దతు తెలిపింది. అన్నాడీఎంకేతో పాటు జేడీయే కూడా సభ నుంచి వాకౌ
వివాదాస్పద ట్రిపుల్ తలాఖ్ బిల్లుపై ఓటింగ్ కొనసాగుతోంది. స్లిప్పుల ద్వారా ఓటింగ్ జరుగుతోంది. ఇప్పటికే లోక్సభలో బిల్లుకు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సభలో మొత్తం 220 మంది ఉన్నారు. దీంతో బిల్లు ఆమోదానాకి కావాల్సిన సంఖ్య 111. అయితే బిల్లును వ్యతిరేకిస్తూ పలు పార్టీలు దూరంగా ఉన్నాయి. దీంతో బిల్లుపై టెన్షన్ కొనసా�
రాజ్యసభలో ట్రిపుల్ తలాఖ్ బిల్లుపై హాట్హాట్గా చర్చ జరుగుతోంది. బిల్లుపై కేవలం నాలుగు గంటల సమయం మాత్రమే కేటాయించారని సభలో విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. హడావిడిగా బిల్లును పాస్ చేయించే కుట్ర జరుగుతోందని మండిపడ్డాయి. ఇప్పటికే బిల్లును వ్యతిరేకిస్తూ.. జేడీయూ, అన్నాడీఎంకే, టీఆర్ఎస్ పార్టీలు ఓటింగ్కు దూరంగా ఉంటా
వివాదాస్పదమైన ట్రిపుల్ తలాఖ్ బిల్లుపై వైసీపీ తన వైఖరిని స్పష్టం చేసింది. తలాఖ్ బిల్లుకు తాము వ్యతిరేకమని సభలో తేల్చిచెప్పారు పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి. తమకు బిల్లుపై పలు అభ్యంతరాలు ఉన్నాయని తెలిపారు. ఈ బిల్లుతో అమాయకులు జైలుపాలవుతారని పేర్కొన్నారు. ఈ కేసుతో భర్తను జైలుకు పంపితే.. భార్యకు భరణం ఎవరు చెల్లిస్తారని క�