తెలుగు వార్తలు » Triple Talaq
ముస్లిం మహిళల హక్కుల రక్షణ చట్టం-2019 కింద..ఓ ముస్లిం వ్యక్తి తన భార్య పట్ల నేరం చేసినా (ట్రిపుల్ తలాక్ చెప్పినా)..
రెండో పెళ్లికి భార్య ఒప్పుకోలేదని ఓ వ్యక్తి ఆమెను వదిలించుకోవాలని చూశాడు. భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పేసి రెండో పెళ్లికి రెడీ అయ్యాడు. దీంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది.
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రిపుల్ తలాక్ కేసు నమోదైంది. ఫోన్లో భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పాడని బాధిత మహిళ ఒకరు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సదరు మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్ని విచారిస్తున్నట్లుగా తెలిపారు. బాధితురాలు,..
రెండవ పర్యాయం అధికారం చేపట్టి నేటికి మోదీ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దేశప్రజలందరికి ప్రధాని నరేంద్రమోదీ బహిరంగలేఖ రాశారు. భారత్ను గ్లోబల్ లీడర్గా మార్చాలన్న కలను సాకారం చేసే దిశగా తమ తొలి ఏడాది పాలన సాగిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ ఏడాది కాలంలో తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన విజాయ�
ట్రిపుల్ తలాఖ్ బాధిత మహిళలకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏడాదికి రూ.6000 పింఛన్గా ఇచ్చి..వారికి పునారావాసం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. వీరితో పాటు భర్తల నుంచి విడాకులు పొందిన ఇతర మతాల మహిళలకు సైతం పింఛన్ను అందించనుంది. ఇక తలాఖ్ బాధిత మహిళలకు ఉచిత న్యాయ సహాయం అందించేందుకు సైతం యూపీ సర్కా�
త్రిపుల్ తలాఖ్ పేరుతో ఇంకా ఆటవిక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. త్రిపుల్ తలాఖ్పై చట్టం వచ్చినా కూడా.. ఇంకా ముస్లిం మహిళలకు అన్యాయం జరుగుతూనే ఉంది. మధ్యప్రదేశ్లోని భోపాల్ నగరంలో చోటుచేసుకున్న ఓ ఘటన.. ఇప్పుడు సంచలనంగా మారింది. కుటుంబంలో వచ్చిన చిన్న తగాదాల విషయంలో.. ఓ వ్యక్తి తన భార్యకి త్రిపుల్ తలాఖ్ ఇచ్చాడు. అయితే ఈ దంపత�
ట్రిపుల్ తలాక్ అందరికీ సుపరిచితమైన పదం.. ముస్లీం భర్తలు అత్యంత సులువుగా తమ భార్యాలకు విడాకులు ఇచ్చేందుకు మూడు సార్లు తలాక్ అంటే సరిపోతుంది. అయితే, దీంతో ముస్లీం మహిళలకు అన్యాయం జరుగుతోందని తేల్చిన కేంద్రం ..ట్రిపుల్ తలాక్ నుంచి విముక్తి కల్పించాలని చట్టం చేసింది. అయినప్పటికీ ఇంకా చాలా మందిలో మార్పు రావడంలేదు. ఏద
ముస్లిం మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ట్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసినప్పటికీ.. ఆ కేసులు ఇంకా నమోదు అవుతూనే ఉన్నాయి. ఉత్తర భారతంలోని ఉత్తరప్రదేశ్, గుజరాత్లో ఇప్పటికీ ట్రిపుల్ తలాక్ కేసులు నడుస్తూనే ఉండగా.. తాజాగా హైదరాబాద్లో తలాక్ వ్యవహారం కలకలం రేపుతోంది. పెళ్లైన మూడు నెలలకే తన భార్యకు తలాక్ చెప్పాడు ఓ వ�
క్యారమ్ బోర్డును తీసుకోలేదన్న కోపంతో ఒక భర్త తన భార్యకు ట్రిపుల్ తలాఖ్ చెప్పేశాడు. రాజస్థాన్లోని బారన్ జిల్లా కోటలో ఈ ఘటన చోటుచేసుకుంది. బారన్ జిల్లాలోని అంతా పట్టణంలో ఉంటున్న షబ్రూనిషా తన భర్త షకీల్ అహ్మద్ పై గతంలో గృహహింస కేసు పెట్టింది. భార్యభర్తలిద్దరికీ కుటుంబతగాదాలు ఉండటంతో ఆమె తన కుమారుడితో కలిసి తన పుట్టిం
హ్యూస్టన్ సదస్సే ఇపుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం. మోడీ, ట్రంప్ ప్రపంచాధినేతలుగా నిలిచిన హ్యూస్టన్ భేటీపై యావత్ ప్రపంచం ఆశ్చర్యానికి గురైంది. పలు దేశాధినేతలు సైతం తమ తమ అజెండాలను పక్కన పెట్టి సుమారు రెండు గంటల పాటు జరిగిన హ్యూస్టన్ సదస్సునే కళ్ళార్పకుండా చూశారంటే ఈ భేటీ ఎంతటి అటెన్షన్ క్రియేట్ చేసిందో అర్థం చేస�