తమిళనాడులోని తిరుచ్చి(Trichy) లో ప్రేమోన్మాది బీభత్సం సృష్టించాడు. తనను పెళ్లి చేసుకోవాలంటూ ఓ వ్యక్తి ఇంటర్ విద్యార్థినిపై కత్తితో దాడి చేశాడు. యువతి శరీరంపై పది సార్లు కత్తితో పొడిచాడు. గమనించిన స్థానికులు బాధితురాలిని చికిత్స...
తన దగ్గర శిష్యులుగా ఉన్న అఘోరని మణికందన్ పెళ్లిచేసుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం తాళి కట్టి కలకత్తా కి చెందిన మహిళను వివాహం చేసుకున్నారు అఘోర మణికంధన్.
ప్రపంచాన్నంతా భయబ్రాంతులకు గురి చేస్తోంది కరోనా వైరస్. దీని పేరు ఎత్తుతేనే ప్రజలు తీవ్ర భయానికి గురవుతున్నారు. ఈ క్రమంలో ప్రాణాలను పణంగా పెట్టి కరోనా సోకిన రోగులకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. కానీ అలాంటి వారిపైనే పలువురు..
తబ్లీఘీ జమాత్ కార్యకర్తల ఆగడాలకు హద్దులేకుండా పోతోంది. ఇప్పటికే ఢిల్లీ, యూపీలో వీరు చేసిన ఆగడాలు అన్నీ ఇన్నీ కాదు.. కొందరు చికిత్స అందించే వైద్య సిబ్బందిపై ఉమ్మేస్తే.. వికృత చేష్టలకు దిగితే.. యూపీలో మరికొందరు నగ్నంగా మహిళా వైద్య సిబ్బంది ముందు అసభ్యంగా ప్రవర్తించారు. తాజాగా ఢిల్లీలో చెప్పడానికే అసహ్యమనిపించే విధంగా బ
సుజీత్..గత కొన్ని రోజులుగా దేశం మొత్తం వినిపించిన పేరు. ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడ్డ ఈ చిన్నారి క్షేమంగా బయటకి రావాలని దేశం మొత్తం ప్రార్థించింది. తమిళనాడులో నివశిస్తున్న ఓ కుటుంబం కూడా అందుకు మినహాయింపు కాదు. ఆ చిన్నారి ప్రాణాలతో బయటకి వచ్చి..కన్నవాళ్లకు చేరువవ్వాలని సదరు కుటుంబానికి చెందిన భార్యభర్తలు కూడా కోరుక
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం తిరుచ్చి జిల్లా ఓ మినీ ఆటో అదుపుతప్పి బావిలో పడింది. టైర్ పేలడంతో డ్రైవర్ ఆటోను కంట్రోల్ చేయలేకపోయాడు. ఇంతలో అటువైపుగా ఉన్న 80 అడుగుల లోతు ఉన్న బావిలో ఆటో పడింది. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి �
తిరుచ్చి: తమిళనాడు తిరుచ్చిలోని తురయ్యార్ సమీపంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. ముత్యంపాలయంలో ఉన్న కురుప్ప స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి ఏడుగురు మరణించారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. మరో 10 మందికి పైగా గాయాలయినట్టు తెలుస్తోంది. చైత్రమాస ఉత్సవంలో భాగంగా హుండీలోని చిల్లరను భక్తులకు ఇవ్వడం ఆచారంగా వస్తోంది. ఆ�