బ్యాంక్ లావాదేవీలు.. కొరియర్ తీసుకోవడం.. ఎవరికైనా ఉత్తరం రాయడం.. ప్రభుత్వానికి దరఖాస్తు.. ఇన్సూరెన్స్ పాలసీ.. ఇలా ఏపని చేయాలన్నా మన సంతకం ఉండాల్సిందే. మన సంతకం(Signature) లేకపోతే కాగితంపై ఎటువంటి లావాదేవీనీ నిర్వహించాలేము.
ఈ బిట్ కాయిన్ల రూపంలోనే డ్రగ్స్ పెడ్లర్లు పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిపారనే అనుమానాలు ఉన్నాయి. మనీలాండరింగ్ జరిగిందని గట్టిగా భావిస్తున్న ఈడీ....
UPI transactions in July: దేశంలో డిజిటల్ చెల్లింపుల పుణ్యమా అని ఫోన్ పే మరోసారి తన ఆధిపత్యం కొనసాగించింది. గత జూలై నెలలోయూపీఐ (యూనిఫైడ్ పే మెంట్ ఇంటర్ ఫేస్)..
బ్యాంక్, ఏటీఎం మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని నియంత్రించే దిశగా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో రెండు ఏటీఎం లావాదేవీల మధ్య 6నుంచి 12గంటల గ్యాప్ ఉండేలా కొత్త నిబంధనను తీసుకురానున్నారు. ఈ మేరకు ఢిల్లీ స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీలో తమ ప్రతిపాదనను బ్యాంకర్లు వ్యక్తపరిచారు. ఒకవేళ ఈ ప్రతిపాదనకు �