మరోవైపు ముత్యాల ధార, కొంగాల జలపాతాలు కూడా జలకళతో ఉట్టిపడుతున్నాయి. జలపాతాల అందాలను వీక్షించేందుకు సందర్శకులు క్యూ కడుతున్నారు..గత రెండేళ్లుగా కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో సందర్శకులను లిమిటెడ్ గా అనుమతించారు. కరోనా కారణంగా
తక్కువ వర్షం, వేడి ఉష్ణోగ్రతల కారణంగా శ్రీనగర్లోని ఏప్రిల్ 18, సోమవారం నాడు ఆసియాలోనే అతిపెద్ద తులిప్ గార్డెన్ను(Tulip Garden) మూసివేయవలసి నిర్ణయించారు.
ఓ కొంటె చిలుక టూరిస్ట్ గోప్రో కెమెరాను ఎత్తుకెళ్లిపోయింది. అంతేకాదు.. అలా దొంగిలించిన కెమెరాతో నేషనల్ పార్క్ మొత్తం అందాలను వీడియో షూట్ చేసింది. న్యూజిలాండ్లోని ఫియోర్డ్ల్యాండ్ నేషనల్ పార్క్ వద్ద జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Viral News: స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత వయసుతో సంబంధం లేకుండా సెల్ఫీలు తీసుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. కదులుతున్న రైళ్లు, బస్సులు, కొండకోనల్లో.. నదుల్లో..
విహారయాత్రకు వెళ్లిన ఓ వ్యక్తికి ఊహించని పరిణామం ఎదురైంది. టాయ్లెట్కి వెళ్లిన ఆ వ్యక్తిపై పాము దాడి చేసింది. అతని ప్రైవేట్ భాగాలపై కాటేసినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటన దక్షిణాఫ్రికాలో చోటుచేసుకుంది.
Statue Of Unity: గుజరాత్లోని నర్మద జిల్లా కేవడియా వద్ద ఉన్న 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ' అక్టోబర్ 28 నుంచి నవంబర్1 వరకు మూసివేస్తామని అధికారులు ప్రకటించారు. ఈ రోజులలో
సరదాగా తిరిగి రావాలనుకునే వారు ఎక్కువగా ఇష్టపడే ప్రదేశం గోవా. భారత్ లోని టూరిస్ట్ ప్రాంతాలలో గోవా రూటే సపరేటు. ప్రయాణాలు చేయడానికి ఇష్టపడేవారికి గోవా ఎప్పుడూ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
Tank Bund: నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే ట్యాంక్బండ్ ఆదివారం సాయత్రం ప్రశాంతంగా మారింది. దీంతో పర్యాటకులు రోడ్లపై సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. అధికారులు తీసుకున్న తాజా నిర్ణయంతో ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి.