తెలుగు వార్తలు » Toll Free Number
బ్రిటన్ కేంద్రంగా పురుడుపోసుకున్న కొత్త రకం వైరస్ ప్రపంచాన్ని భయపెట్టిస్తోంది. ఈ క్రమంలో ఈ కొత్త వైరస్ను దేశంలోకి రాకుండా అడ్డుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే...
యూకేలో వెలుగు చూసిన కొత్త వైరస్ స్ట్రెయిన్తో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ముందస్తు చర్యలకు శ్రీకారం చుడుతున్నాయి. ఇప్పటికే చాలా దేశాలు యూకే నుంచి రాకపోకలను నిలిపివేశాయి.
పశ్చిమబెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న రాజకీయాలు వేడెక్కాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్ సర్కారుపై విపక్షాలు విమర్శల బాణాలను ఎక్కుపెట్టాయి. ఈ నేపథ్యంలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ పోరాటం షురూ చేసింది.
ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ కరోనా వైరస్ కాల్ సెంటర్ను ఏర్పాటు చేసింది. ఈ సెంటర్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తోంది. కోవిడ్ సోకి హోమ్ ఐసోలేషన్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్న వారి కోసం...
జీహెచ్ఎంసీ పరిథిలో అక్రమణలను అరికట్టేందుకు గ్రేటర్ అధికారులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. దీనికోసం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ‘అస్సెట్ ప్రొటెక్షన్ సెల్’ ను ఏర్పాటైంది. అస్సెట్ ప్రొటెక్షన్ టోల్ ఫ్రీ నంబర్ 1800 599 0099ను ప్రగతిభవన్లో మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
వలస కూలీల పాలిటి దేవుడిగా మారిన రియల్ హీరో సోనూసూద్.. మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. కూలీలను వారి స్వగ్రామాలకు చేర్చేందుకు సోనూ గత కొన్ని రోజులుగా అలిసిపోకుండా సహాయాన్ని అందిస్తూనే ఉన్నారు. ప్రతిఒక్కరికీ సాయం చేయాలనే ఉద్దేశంతో ఇటీవల ఓ టోల్ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేశారు. ఏదైనా హెల్ప్ కావాలనుకునేవారు ఫో�
తెల్ల రేషన్ కార్డు దారులకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న రూ. 1500 ఆర్థికసాయం వివరాల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసింది. అలాగే ఉచిత రేషన్ బియ్యం సరఫరాలో డీలర్లు ఇబ్బందులు పెట్టినా ఈ నెంబర్కి సంప్రదించవచ్చని సూచించింది. ఫిర్యాదుల కోసం 1800 425 00333, 1907 నెంబర్లకు..
మహిళల భద్రత కోసం పోలీసులు మరో ముందడుగు వేశారు. ఆడవాళ్లు ఏదైనా పని మీద.. రాత్రి ఇంటికి వెళ్లడం లేట్ అయినా.. లేక బస్సు దొరక్క ఇబ్బంది పడినా.. ఓ ఫోన్ చేస్తే చాలు.. పోలీస్ వాహనం మీ ముందు నిలుస్తుంది. అది కూడా.. ఉచితంగా.. సేఫ్గా ఇంటి వద్ద డ్రాప్ చేస్తారట. అయితే.. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వార్త.. సోషల్ మీడియాలో ఫుల్గా వైరల్ అవుత�
ఏపీ రాజకియాల్లో టీడీపీ నేత వర్ల రామయ్య ఇప్పుడు హాట్ టాపిక్గా మారారు. గత కొంతకాలంగా తమ పార్టీ నుంచి జంప్ కొట్టే నేతలపై ఆయన విమర్శల దాడి చేస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత హోదాలో.. ప్రెస్ మీట్స్ పెట్టి ప్రభుత్వాన్ని కడిగిపారేయడంతో పాటు పార్టీ వాయిస్ను గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. కాగా వర్ల రామయ్య ఈ సారి సీఎం
ఏపీలో ఇసుక కొరత విషయంలో ప్రభుత్వం ఇబ్బందుల్లో పడ్డ సంగతి తెలిసిందే. భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారంటూ ఒకవైపు జనసేన లాంగ్ మార్చ్ నిర్వహిస్తే..మరో వైపు బాబు ఒక రోజు దీక్ష చేశారు. కాగా వరదల కారణంగానే కొరత ఏర్పడిందని..త్వరలోనే ఇసుక వారోత్సవాలు నిర్వహిస్తామని అధికార వైసీపీ చెబుతోంది. ఇదంతా పక్కన పెడితే ఇస�