తెలుగు వార్తలు » Tokens
తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల కోసం తెల్లవారు జామునుంచి భక్తులు పడిగాపులు కాస్తూ పడుతోన్న అష్టకష్టాలను టీవీ9 ప్రముఖంగా ప్రసారం చేసిన నేపథ్యంలో టీటీడీ వెంటనే స్పందించింది. టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి ఈ విషయమై స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు. సర్వదర్శనం టికెట్లు ఎక్కువగా ఇవ్వలేమన్న ఆయన, కొవిడ్ నిబంధనల ప్రకారం 3 వే�
తిరుమల శ్రీవారి ఉచిత దర్శనం టోకెన్లను టీటీడీ ఇవాళ్టి నుంచి జారీ చేయనుంది. రోజుకు మూడువేల టోకన్లు అందజేస్తామని తెలిపారు టీటీడీ అధికారులు. దేశవ్యాప్తంగా కరోనా వేగంగా విస్తరించడంతో, కొన్నాళ్ల క్రితం తిరుమల శ్రీవారి ఉచిత దర్శనాన్ని నిలిపేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు మళ్లీ ఉచిత దర్శనం సేవలు కొనసాగించేందుకు టీటీ�
మంచుకొండల్లో సహజసిద్ధంగా ఏర్పడే శివలింగాన్ని దర్శించుకునే సమయం ఆసన్నమైంది. ప్రతిఏటా ఈ లింగదర్శనం కోసం వేలకొద్దీ భక్తులు తరలివెళ్తారు. ఈ ఏడాది తొలి బృందం జూన్ 30న బయలుదేరేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమర్నాధ్ యాత్రికులు ఇప్పటికే జమ్మూ బేస్ క్యాంప్కు తరలివచ్చారు. వీరందరినీ సురక్షితంగా గమ్యస్ధానానికి చేర్చే�