తెలుగు వార్తలు » toilets
అసలే మంచిర్యాల జిల్లాలో ప్రజలు కరోనా భయంతో విలవిలలాడుతుంటే ఇక కరోనా బాధితులకు వైద్యం చేసే డాక్టర్లు ధరించే పీపీఈ కిట్లు అక్కడి స్థానికుల్ని మరింత ఆందోళనకు గురిచేశాయి.
నగరాలు, పట్టణాల్లో స్మార్ట్ వాష్ రూమ్లు, కమ్యూనిటీ టాయ్లెట్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం.
ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో నలుగుతూ .. ‘తన వ్యాఖ్యలతో ‘ నవ్వులు పంచుతున్న ‘ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మళ్ళీ అదే తరహాలో నిండు ‘ మయసభ ‘.. అదే వైట్ హౌస్ లో ‘ ‘ అతి పెద్ద ‘ సబ్జెక్ట్ ‘ పై ప్రసంగించారు. ఒకప్పుడు తమ దేశానికి పక్కలో బల్లెమైన నార్త్ కొరియా మీద వార్ చేస్తానని బీరాలు పలికిన ఆయన… ఈ సారి మరేదీ లేనట్�
వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే భోపాల్ ఎంపీ, బీజేపీ నేత ప్రగ్యాసింగ్ ఠాకూర్ మరోసారి తన పంథాలో కాంట్రోవర్శీ వ్యాఖ్యలు చేశారు. ఒక ఎంపీ స్థాయిలో ఉన్న తాను బాత్రూమ్లు కడగటమేంటని బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా విమర్శల పాలవుతున్నాయి. సాధ్వీ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగ
రాజకీయ నేతలు ప్రత్యక్షంగా కంటే పరోక్షంగానే యుద్ధాలు చేసుకుంటున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత అధికార విపక్షాల మధ్య ట్విట్టర్ వేదికగా ఇరుపార్టీల నేతలు సై అంటే సై అంటున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి టీడిపీ నేతల అవినీతిపై కామెంట్స్ చేశారు. తాజగా చేసిన ట్వీట్లో “పేద కుటుంబాలకు మరుగుదొడ్ల నిర్మాణం కోసం కే�
ఎన్నికల్లో మోదీ, బీజేపీ ఘన విజయానికి ప్రధానంగా అయిదు అంశాలు వరంగా మారాయని విశ్లేషకులు భావిస్తున్నారు. దేశ వ్యాప్తంగా పారిశుధ్యం కోసం టాయిలెట్లను నిర్మించాలని, పేదలకు ఉచితంగా వంట గ్యాస్ కనెక్షన్లను ఇచ్చే పథకాన్ని వర్తింప జేయాలని టార్గెట్ గా పెట్టుకున్న మోడీకి ఇవి అయాచిత వరాలయ్యాయి. 7 కోట్లమందికి పైగా పేదలకు గ్యాస్ క