తెలుగు వార్తలు » Todays News
1. నగరవాసులకు మరో షాక్.. ఇక సమ్మె బాటలో.. ఇప్పటికే ఆర్టీసీ సమ్మెతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనానికి రేపటి నుంచి మరో షాక్ తగలబోతోంది. ఆర్టీసీ సమ్మె బాట పట్టినట్లే క్యాబ్ డ్రైవర్లు కూడా నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ నెల 19 అనగా రేపటి నుంచి నగరంలోని ఉబర్, ఓలా, ఐటీ కంపెనీలకు.. Read more 2. జూన్ రెండు కాదు.. నవంబర్ ఒకటేనట..? రాష్ట్ర విభజ
1. తెలంగాణ ఆడపడుచులూ.. బతుకమ్మ చీరెలు వచ్చేశాయి..! తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేడు నల్గొండలో పర్యటించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించనున్నారు. దసరా పండుగ పర్వదినాన.. Read more 2. మెట్రో విషాదం: మౌనిక కుటుంబానికి నష్టపరిహారం, ఒకరికి జాబ్ అమీర్
1. సుష్మాస్వరాజ్ కన్నుమూత! తెలంగాణ చిన్నమ్మ, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుష్మా స్వరాజ్.. ఎయిమ్స్లో చికిత్స.. Read more 2. సుష్మాస్వరాజ్ సేవలు మరువలేనివి – ప్రధాని మోదీ బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ మరణంతో రాజకీయ నాయ�
1. నేడు ఫ్రోఫెసర్ జయశంకర్ జయంతి తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో కూడా వేడుకలు.. Read more 2. ప్రత్యేక హెలీకాఫ్టర్లో మేడిగడ్డకు సీఎం కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్ను సందర్శించనున్నారు. మేడిగడ్డ నుంచి ధర్�
1. డబ్బులు కట్టి విదేశాలకు వెళ్తున్నారు..ఈయనా ‘సీఎం’ ? ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమెరికా వెళ్లేందుకు మార్గం సుగమం అయ్యింది. ఈమేరకు సీబీఐ అనుమతినిచ్చింది. దీంతో.. ఆగష్టు 1 నుంచి 25 వరకూ జగన్ అమెరికాలో పర్యటించబోతున్నారు. అటు, వైసీపీ ఎంపీ.. Read more 2. కాళ్లతో తొక్కి.. గోళ్లతో గిచ్చిన… సైకో పోలీస్ చార్మినార్లోని యునాన�
1. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి కన్నుమూత! కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్రెడ్డి(77) కన్నుమూశారు. కొద్దిరోజులుగా నిమోనియాతో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆసుపత్రిలో.. Read more 2. జైపాల్ మరణం పార్టీకి తీరని లోటు.. : కాంగ్రెస్ నేతలు కేంద్ర మాజీ మంత్రి జైపాల్ర�
1. కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా మొదలైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు పదో రోజుకి చేరుకున్నాయి. ప్రశ్నోత్తరాల అనంతరం మధ్యాహ్ననికి ఉభయ సభలూ వాయిదా పడనున్నాయి. అనంతరం నేరుగా రాజ్ భవన్కు సీఎం జగన్.. Read more 2. నేడు ఏపీ గవర్నర్ ప్రమాణస్వీకారం ఏపీ గవర్నర్ గా విశ్వభూషణ్ హరిచందన్ నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం 11.30
1. ఆకస్మిక తనిఖీలతో ప్రజా సమస్యల పరిష్కారం ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న స్పందన కార్యక్రమంపై సీఎం వైఎస్ జగన్ రివ్యూ చేపట్టారు. అన్నీ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో టెలీకాన్ఫరెన్స్లో మాట్లాడారు. ప్రజలు ఇస్తున్న వినతిపత్రాలకు రశీదులు.. Read more 2. కన్నబిడ్డలా ఆదరించారు.. కుప్పంలో చంద్రబాబు భావోద్వేగం కుప్ప�
1. తొలి సభ్యత్వాన్ని స్వీకరించిన సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీలో ఇవాల్టి నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ తొలి సభ్యత్వాన్ని స్వీకరించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభ్యత్వ నమోదు.. Read more 2. విజయ నిర్మల మృతికి ప్రముఖుల నివాళి.. అలనాటి ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత విజయనిర్మల మృతిపట్ల ఏపీ సీఎం జ�