తెలుగు వార్తలు » Today World News
యాపిల్ సీఈఓ టిమ్ కుక్ కి కూడా ఓ వ్యక్తి నుంచి వేధింపులు తప్పలేదు. భారత సంతతికి చెందిన రాకేష్ శర్మ అనే వ్యక్తి తన ట్విటర్ ద్వారా ఆయనను అదేపనిగా వేధించడం
ఎప్పుడూ క్షిపణి ప్రయోగాలతో వార్తల్లో ఉండే నార్త్ కొరియా..రానున్న రోజుల్లో మరో ప్రయోగానికి రెడీ అయింది. యూఎస్ తీరాలకు చేరుకోగల ఒక ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి పరీక్షకు సిద్ధమవుతోంది. కొరియా అణ్వాయుధాలకు స్వస్తి చెప్పేలా ఆ దేశాధ్యక్షుడు కిమ్ను ఒప్పించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రయత్నాలు