తెలుగు వార్తలు » Today Weather Report
తీవ్రమైన పొగమంచు కారణంగా ఢిల్లీ ఎయిర్పోర్టులో విమానాల రాకపోకల షెడ్యూల్ను అధికారులు మార్చారు. దాదాపు 500ల ఫ్లైట్స్ రాకపోకల్లో ఆలస్యంగా జరుగుతుందని, కాగా 21 విమానాలను దారి మళ్లించామని, మరో 5 విమాన సర్వీసులను రద్దు చేశామని వారు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలు చలికి వణికిపోతున్నాయి. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, బీహ�
తెలుగు రాష్ట్రాల్లో చలి చంపేస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో అధిక చలి కారణంగా ఓ వృద్ధురాలు మరణించింది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో జిల్లా వాసులు గజగజ వణికిపోతున్నారు. రెండ్రోజుల వ్యవధిలోనే 5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చలితీవ్రత తట్టుకోలేక ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కిష్టాబాయి అనే వృద్ధురాలు మృతి చెందింది.