తెలుగు వార్తలు » today updates
గడిచిన 24 గంటల వ్యవధిలో 8.05లక్షల కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. కొత్తగా 13,742 మందికి కరోనా సోకినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది.
తెలంగాణలో కొత్తగా 224 మందికి కరోనా వైరస్ సోకినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
తెలంగాణలో కరోనా మహమ్మారి విస్తరిస్తూనే ఉంది. గడిచిన 24గంటల వ్వవధిలో కొత్తగా 397 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. వైరస్ కట్టడికి ప్రభుత్వ చర్యలు ముమ్మరం చేసిన నిత్యం కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ప్రతి రోజు వేలల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. శనివారం కరోనా వైరస్ కేసులు అత్యల్ప స్థాయిలో నమోదయ్యాయని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 612 కొత్త కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 643 మందికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది.
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. అయితే, గత కొద్ది రోజులుగా 50 వేల దిగువనే రోజూవారీ కేసులు నమోదవుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 565 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. ఈ సారి కరోనా నిర్ధారణ పరీక్షలు భారీగా నిర్వహించినా, కేసులు మాత్రం స్వల్పంగా నమోదవుతున్నాయి.