తెలుగు వార్తలు » Today Top 10 news
1.ఆ సెల్ఫోన్లో ఏముంది? తేలని కోడెల ఆత్మహత్య మిస్టరీ! ఏపీ మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య మిస్టరీ తేలడం లేదు. ఎటువంటి పరిస్థితుల్లో ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు..ఆయనను అంతగా ఎవరు ఇబ్బంది పెట్టారు అనే అంశంపై..Read More 2.‘ప్రణయ్ని మర్చిపో..మళ్లీ పెళ్లి చేస్కో’ : అమృతకు బెదిరింపులు! మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య ఎంత సంచలనం సృష్ట�
గజదొంగ ఇంట్లోనే దొంగతనం జరిగిందా..!: అంబటి ఎద్దేవా కోడెలనే పెద్ద గజదొంగ అని.. ఆయన ఇంట్లోనే దొంగతనం జరిగిందా..? అంటూ కోడెలపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. పెద్ద దొంగతనాన్ని కప్పిపుచ్చుకునేందుకే చిన్న దొంగతనం అనే నాటకం ఆడారని ఆయన ఆరోపించారు..Read More ఇకపై తప్పుడు ఆధార్ ఇస్తే.. భారీ మూల్యం చెల్లించాల్సిందే! ఈ మధ�
1. హెల్త్ బులెటిన్: నిలకడగా జైట్లీ ఆరోగ్యం దేశ రాజధాని ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. Read More 2. బ్రేకింగ్: విజయవాడ గోశాలలో 100 ఆవులు మృతి..! విజయవాడ నగర శివారు కొత్తూరులోని దారుణం చోటుచేసు�
1. చిన్నమ్మా! ఇక సెలవు: హాజరైన అగ్రనేతలు! సుష్మా స్వరాజ్కు బీజేపీ నేతలు కడసారి వీడ్కోలు పలికారు. అశ్రునాయనాలతో మహా నేతకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్, జేపీ నడ్డా, రవిశంకర్, పీయుష్ గోయెల్ సహా పలువురు బీజేపీ నేతలు సుష్మా స్వరాజ్ పార్థివ దేహానికి భుజం పట్టారు…Read More 2. “బహెన్ జీ.. డియర్ సిస్టర్”.. సుష్మకు ప్రపంచ న
1.సిద్ధార్థది ఆత్మహత్యనే: పోస్ట్మార్టం రిపోర్టు కేఫ్ కాఫీ డే అధినేత విజే సిద్దార్ధది ఆత్మహత్యనే అని పోస్ట్మార్టం ప్రాథమిక అంచనాలో వెల్లడైంది. తుది నివేదిక వివరాలు ఇంకా వెల్లడించకపోయినా.. ప్రాథమిక సమాచారాన్ని.. read more 2.ఇలాగైతే పోలవరం ఖర్చు పెరుగుతుంది.. పోలవరంపై కేంద్ర మంత్రి ఏపీ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మా�
1.చుట్టూ నీరు.. ట్రైన్లో ప్రయాణికులు .. ప్రాణాలతో కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ దళాలు ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలకు చాలా ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పలు చోట్ల రైల్వే సర్వీసులను అధికారులు నిలిపివేశారు.. Read More 2.కశ్మీర్లో ఎన్కౌంటర్.. జైషే బాంబ్ మేకర్ హతం.. ఉగ్రవాదులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. శనివారం
1. బ్రేకింగ్: అసెంబ్లీ నుంచి చంద్రబాబు వాకౌట్..! ఏపీ అసెంబ్లీలో హాట్హాట్గా చర్చలు జరుగుతోన్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అసెంబ్లీలో.. ముగ్గురు సభ్యులు సస్పెండ్ అయ్యారు. సభలో బిల్లులు ప్రవేశపెట్టే సమయంలో..Read More 2. అసెంబ్లీలో.. కడప ఫ్యాక్షన్ రాజకీయాలా..?.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ.. ఆరోపణలు.. ప్రత్యారోపణల మధ్య కొనస�
1. కర్నాటకం.. క్లైమాక్స్ నేడే..! కర్ణాటకలో హైడ్రామా కొనసాగుతోంది. సీఎం కుమారస్వామికి గవర్నర్ వాజుభాయ్ వాలా లేఖ రాశారు. శుక్రవారం మధ్యాహ్నం 1.30 నిమిషాల్లోపు శాసనసభలో బలం నిరూపించుకోవాలని లేఖ ద్వారా సూచించారు. అయితే అంతకుముందు విశ్వాస పరీక్షను నిన్ననే పూర్తి చేయాలంటూ గవర్నర్ స్పీకర్కు సందేశం పంపారు. కాంగ్రెస్-జేడీఎస్ సభ�
1.నా ఇంట్లోనూ ఐటీ దాడులకు వెల్కమ్ : మోదీ నేను కావాలనే ప్రతిపక్ష నేతల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు చేయిస్తున్నానని కొంతమంది విమర్శిస్తున్నారు.. కావాలంటే నా ఇంట్లో కూడా సోదాలు చేయమనండి అన్నారు ప్రధాని మోదీ. వారణాసిలో నామినేషన్ వేసిన అనంతరం భారీ రోడ్ షోలో పాల్గొన్నారు మోదీ. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజకీయ కక్షతో నే�