తెలుగు వార్తలు » TMC Workers
బెంగాల్ లోని సిలిగురిలో సీఎం మమతా బెనర్జీ పోస్టర్ పై కొందరు దుండగులు ఉమ్మివేయడం దిగ్భ్రాంతి కలిగించింది. అక్కడి భగాజతిన్ పార్క్ లో తమ పార్టీ...
కోల్ కతా లో సోమవారం బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్నా కొద్ది రాజకీయం కాస్తా రణరంగంగా మారిపోతోంది. రాజకీయ పార్టీల మధ్య నిత్య ఘర్షణలతో ఆ రాష్ట్రం..
బెంగాల్లో సుడిగాలి ప్రచారం చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా టీవీ9కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. బెంగాల్లో ఆరేళ్ల నుంచి చేస్తున్న కృషికి ఫలితం ఇప్పడు కనిపిస్తున్నాయి.
వెస్ట్ బెంగాల్లో దారుణం చోటుచేసుకుంది. బీజేపీ నేతలు తలపెట్టిన ర్యాలీపై దుండగులు నాటుబాంబులతో దాడికి దిగారు. ఈ ఘటనలో నలుగురు కార్యకర్తలు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలోని బరాక్పొరలో..
వెస్ట్ బెంగాల్లో అధికార టీఎంసీ పార్టీకి, బీజేపీకి మధ్య వార్ కొనసాగుతోంది. నిత్యం ఎక్కడో ఓ చోట రాష్ట్రంలో ఇరు పార్టీల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు..
పశ్చిమ బెంగాల్ సీఎం దీదీ తీరుకు నిరసనగా ‘జైశ్రీరామ్’ నినాదంతో ఆమెకు 10 లక్షల పోస్టు కార్డులు పంపాలన్న బీజేపీ యోచనకు తృణమూల్ కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. ఇందుకు ప్రతీకారంగానా అన్నట్లు వారు ప్రధాని నరేంద్ర మోదీకి ‘జైహింద్’, ‘వందేమాతరం’, ‘జై బంగ్లా’ అని నినాదాలు రాసిన 10 వేల పోస్టుకార్డులు పంపారు. ఇటీవల నార్త్ 24