తెలుగు వార్తలు » TJS
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారిగా మునిసిపల్ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో సత్తా చాటడానికి టిఆర్ఎస్ వ్యూహాత్మకంగా దూకుడు ప్రదర్శిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టిఆర్ఎస్కు ఆతరువాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆశించిన స్థానాలు రాకపోవడాన్ని సహజంగానే గెలుపు కాంక్షను ఆనందించే కేసీఆ
ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్తో మొదలైన సమ్మె ఇప్పుడు అస్థిత్వ పోరుగా మారుతోంది. సంస్థనే మూసేస్తామన్న ముఖ్యమంత్రి ప్రకటనతో సమ్మె స్వరూపం మారిపోయింది. విలీనం మాట దేవుడెరుగు.. సంస్థను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నం కావడంతో కార్మిక సంఘాలు ఒక్కతాటిపైకి వచ్చాయి. సకల జనుల సమ్మె మాదిరిగా మూకు�
ఆర్టీసీ విలీనమే ప్రధాన ఎజెండాగా సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన సభకు కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పార్టీలకు అతీతంగా నేతలు ఆర్టీసీ కార్మికులకు మద్ధతు తెలిపారు. బహిరంగసభకు పెద్ద సంఖ్యలో కార్మికులు, ప్రజాసంఘాల నేతలు తరలివచ్చారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమే ప్రధానమని కార్మికులు ఈ సభ ద్వారా తెలియజ�
ప్రజల సమస్యలతో, వారి ఇబ్బందులతో పని లేకుండా ఆర్టీసీ యూనియన్లు చేస్తున్న సమ్మె వల్ల జనం పాట్లు పడకుండా తెలంగాణ సర్కార్ పక్కా చర్యలకు ఉపక్రమించింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో అధికారులు అందరూ సమన్వయంగా పని చేస్తూ ప్రజా రవాణాను మరింత పెంచే దిశలో కృషి చేస్తున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా రవాణా సదుపాయాల మెరుగు
తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా ఈరోజు తెలంగాణలో రాష్ట్ర వ్యాప్త బంద్ జరుగుతోంది. ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఈ బంద్లో పాల్గొంటున్నాయి. బంద్లో భాగంగా పలు చోట్ల ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పలువురిన
అక్టోబర్ 21న జరగనున్న హుజూర్నగర్ ఉప ఎన్నిక నేతలందరినీ ఏమో గానీ ఆ ఇద్దరు గులాబీ నాయకులను తెగ టెన్షన్కు గురిచేస్తోందట. ఏం చేస్తారో తెలియదు అక్కడ గెలవాల్సిందేనని అధినేత హుకుం జారీ చేయడంతో గెలుపు బాధ్యతలను భుజానికెత్తుకున్న ఆ ఇద్దరు గులాబీ నేతలు.. గెలుపు కోసం రాత్రింబవళ్ళు తెగ కష్టపడిపోతున్నారట. ఇంతకీ ఆ ఇద్దరెవరు అనే క
హుజూర్ నగర్ బైపోల్ : హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హాట్టాపిక్గా మారిన అంశం. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ రాజీనామాతో ఈ స్థానానికి ఉపఎన్నిక ఏర్పడింది. అయితే ఇక్కడ గెలుపు ఎవరిని వరిస్తోందనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. గత మూడు పర్యాయాలుగా కాంగ్రెస్ వశం చేసుకుంటుంటే అధికార టీఆర్ఎస్ పార్టీకి ఇది అందని ద్రా�
హుజూర్నగర్ బైపోల్.. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి రాజీనామాతో ఏర్పడిన ఉపఎన్నిక ఇది. అయితే ఇప్పుడు ఈ బైపోల్ ఎన్నికతో తెలంగాణలో రాజకీయ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. బరిలో అగ్ర పార్టీలన్నీ నిలబడటంతో.. గెలుపు ఎవరిదన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలే కాకుండా.. బీజేపీ, టీడీపీలు కూడా ఈ సారి గట్టి పో
ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన విపక్షాల నిరసన దీక్ష రసాబాసగా మారింది. ధర్నా వేదికపై ఉన్న కుర్చీ కోసం.. కాంగ్రెస్ నేతలు కొట్టుకున్నారు. దీంతో ధర్నాలో గందరగోళం నెలకొంది. ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యలపై అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్తో పాటు టీడీపీ, సీపీఎం, సీపీఐ, టీజేఎస్ తదితర పక్షాలు పాల
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో టీజేఎస్ పార్టీ నుంచి కీలక ప్రకటన వెలువడింది. ఎన్నికల నేపథ్యంలో ఆయన తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ నుంచి జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో పోటీ చేయనున్నట్టు తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం వెల్లడించారు. కరీంనగర్, నిజామాబాద్, మల్కాజ్గిరి స్థాన�