తెలుగు వార్తలు » TIRUVARUR
తమిళనాడు లోని అత్యంత పురాతన ఆలయాలలో త్యాగరాజస్వామి ఆలయం ఒకటి. ఇది తమిళనాడులోని కుంభకోణానికి సమీపంలో ఉన్న ప్రసిద్ద పుణ్యక్షేత్రం. ఈ ఆలయాన్ని కమలాపురం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో ప్రముఖంగా త్యాగరాజేశ్వరుడు కొలువై ఉన్నాడు. పురాణాల ప్రకారం ఈ ఆలయ విశిష్టతను ప్రస్తావించే సందర్భంలో ముఖ్యమైన దైవ స్వరూపాలుగా ఉన్న వాల్మీ�
తమిళనాడులోని ఓ నదీ తీరంలో మూడు వేలకు పైగా ఆధార్ కార్డులు పడివున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. తిరుప్పూరు జిల్లా తిరుత్తురైపూండి వద్ద ముళ్లియారు నది ఒడ్డున పిల్లలు ఆడుకుంటుండగా వారికి పెద్ద సంఖ్యలో ఆధార్ కార్డులు కనిపించాయి. ఈ విషయాన్ని ఆ చిన్నారులు స్థానికులకు తెలియజేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ స్థలంలో కొన్ని స�