తెలుగు వార్తలు » tirupati temple
Airline Services: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. తూర్పుగోదావరి జిల్లా నుంచి తిరుపతికి ప్రత్యేక విమాన సరస్వీసులు త్వరలో..
ఊపిరి సలపనంత బిజీగా ఉన్నా కలియుగ దైవం శ్రీవారిని దర్శించుకోవడానికి సినీ నటీనటులు, రాజకీయ వ్యాపారవేత్తలు ఉత్సాహపడతారు. చాలా మంది సెలబ్రెటీలు ఐతే సామాన్యుల్లానే ...
సర్వదర్శనం టోకెన్ల జారీని కొనసాగిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఈ నెల 10 వరకు ఈ ప్రక్రియను కొనసాగించాలని నిర్ణయించింది.
తిరుపతిలోని ఆలయాల్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని తేలిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. దీంతో శుక్ర, శనివారాల్లో ఆలయాన్ని మూసివేయడం జరుగుతుందని తెలిపారు. ఈ రెండు రోజుల పాటు ఆలయాన్ని పూర్తిగా శుద్ధి చేసి.. అనంతరం తిరి�
కరోనా లాక్డౌన్ కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం జూన్ 30వ తేదీ వరకూ మూసివేయాలని ఏపీ ప్రభుత్వం.. టీటీడీ పాలక మండలితో చర్చించి ఈ నిర్ణయం తీసుకుందనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే అది ఎంతమాత్రం నిజం కాదని..
తిరుమలకు వెళ్లి వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటే ఆ అనూభూతి వర్ణించలేదని. మనసు చెప్పలేని తన్మయత్వంతో పులకరిస్తుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడుకి అత్యంత ప్రీతిపాత్రమైనది లడ్డూ. అటువంటి లడ్డూని ఇంటికి తీసుకువెళ్లడం కోసం శ్రీవారి భక్తులు ఎంతో ఆరాటపడుతూ ఉంటారు. శ్రీవారి ప్రసాదాలలో కెల్లా లడ్డూ ప్రధానమైనది క�
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఇవాళ బుధవారం కావడంతో.. ప్రత్యేక దర్శనాలు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకూ ఉంటాయి. ఉదయం పది గంటలకు కల్యాణోత్సవం ఉంటుంది. 11 గంటలకు ఊంజల్ సేవ నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటన్నరకు ఆర్జిత బ్రహ్మోత్సవం, రెండు గంటలకు వసంతోత్సవం, సాయంత్రం అయిదు గంటలకు సహస్ర దీపాలంకరణ సేవ న�