తెలుగు వార్తలు » Tirupati laddu
ఓవైపు కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రజా జీవనం స్తంభించిపోయింది. లాక్ డౌన్ కారణంగా టీటీడీ శ్రీవారి ఆలయ దర్శనాలను నిలిపేసిన సంగతి తెలిసిందే.
కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు రూపాంతరం చెందుతూ మరింత బలంగా తయారవుతోంది. మే 31 వరకు లాక్ డౌన్ పొడిగించిన విషయం విదితమే. ఈ క్రమంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల
కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో రోజోరోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. లాక్ డౌన్ సడలింపులతో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఏపీలో శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు సోమవారం
తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు రేపటినుంచి ఉచిత లడ్డూ అందించనున్నారు అధికారులు. స్వామి వారి దర్శనం చేసుకునే ప్రతి భక్తుడుకి ఒక లడ్డూ ఉచితంగా ఇస్తామని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. ఓ అంచనా ప్రకారం రోజుకు దాదాపు 80,000 మంది భక్తులు తిరుమల వెంకన్నను దర్శించుకుంటారు. వారందరికీ కూడా ఉచిత లడ్డూ ఇవ్�
తిరుమల తిరుపతి దేవస్థానం నూతన సంవత్సరానికిగాను భక్తులకు తీపికబురు అందించింది. దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్ములించేందుకు శ్రీకారం చుట్టింది టీటీడీ. వైకుంఠ ఏకాదశి నుంచి కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి ఒక లడ్డు ఇవ్వబోతోంది. నెలకు 24 లక్షల లడ్డూలు ఉచితంగా పంపిణి చేయాలనీ దేవస్�
తిరుమలకు వెళ్లి వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటే ఆ అనూభూతి వర్ణించలేదని. మనసు చెప్పలేని తన్మయత్వంతో పులకరిస్తుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడుకి అత్యంత ప్రీతిపాత్రమైనది లడ్డూ. అటువంటి లడ్డూని ఇంటికి తీసుకువెళ్లడం కోసం శ్రీవారి భక్తులు ఎంతో ఆరాటపడుతూ ఉంటారు. శ్రీవారి ప్రసాదాలలో కెల్లా లడ్డూ ప్రధానమైనది క�