ఉప ఎన్నికలంటే అధికార పార్టీలేనా? ఇకపై ఇదే ట్రెండా? ఈ ప్రశ్నలకు గత రెండు దశాబ్ధాలుగా జరిగిన పలు ఉప ఎన్నికల ఫలితాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. తాజాగా తిరుపతి లోక్సభకు, నాగార్జున సాగర్ అసెంబ్లీ సీటుకు...
Tirupati By Election: అన్ని పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా, ప్రచారంతో హోరెత్తించినా, పోలింగ్ సమయాన్ని ఏకంగా రెండుగంటలు పెంచినా.. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 65శాతం..
తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉపఎన్నికకు అంతా సిద్ధమైంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ జగనుంది.
తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఏప్రిల్ 17న ఉప ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. ఓట్ల లెక్కింపు మే2న జరుగుతుంది. ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ రావు కరోనాతో చనిపోవడంతో తిరుపతి సీటు ఖాళీ అయింది.
పోలింగ్ తేదీ దగ్గరవుతున్న కొద్ది తిరుపతి లోక్సభ సీటుకు జరుగుతున్న ఉప ఎన్నిక ప్రచార పర్వం వేడెక్కుతోంది. నిన్న, మొన్నటి దాకా ప్రచారాంశాలు మాత్రమే వినిపించగా..
మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏపీలో పెద్దగా ఓట్లు, సీట్లను రాబట్టుకోలేకపోయిన భారతీయ జనతా పార్టీ తిరుపతి లోక్సభ సీటును గెలుచుకునేందుకు ప్రత్యేక ప్రణాళికను, వ్యూహాన్ని అమలు చేస్తోంది.