తెలుగు వార్తలు » Tirupati
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈనెల 21న తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. 21న సాయంత్రం...
శ్రీవారి ఆలయంలో నెలరోజుల తర్వాత సుప్రభాత సేవలు ప్రారంభించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
Ramatheertham Idol Rama: విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలోని బోడికొండపై సుమారు 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయంపై గుర్తు తెలియని దుండుగులు దాడి చేశారు. బొడికొండ ఆలయంలో రాములవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనతో ఏపీ రాజకీయాలను కుదిపేసింది. రాముడి విగ్రహ ధ్వంసం.. అనంతర పరిణామాలతో అట్టుడికిపోయింది. భక్తులు, పూజార్లు, హిందూ సంఘాల�
జీఎన్సీ టోల్గేట్ సమీపంలోని విద్యుత్శాఖ భవనంలోకి ఈ భారీ నాగుపాము దూరింది. ఇది గమనించిన సిబ్బంది వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
తిరుమల తిరుపతి వెంకన్న సన్నిధిలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించిన ఆలయ కమిటీ .
అపార్ట్మెంట్లలో లిఫ్ట్ మరో ప్రాణం మింగేసింది. తాజాగా తిరుపతిలోని మహిళ ప్రాణం తీసిందో లిఫ్ట్.. షార్ స్టోర్స్ పర్చేజ్ వింగ్ విభాగంలో సీనియర్ అధికారిణిగా పనిచేస్తున్న వాసంతి
అపార్ట్మెంట్లలో లిఫ్ట్ మరో ప్రాణం మింగేసింది. తాజాగా తిరుపతిలోని మహిళ ప్రాణం తీసిందో లిఫ్ట్.. షార్ స్టోర్స్ పర్చేజ్ వింగ్ విభాగంలో సీనియర్ అధికారిణిగా పనిచేస్తున్న వాసంతి..
అమెరికాలోని నోబెల్ సైంటిస్టుల క్లబ్లో తెలుగు వ్యక్తికి అరుదై గౌరవం దక్కింది. తిరుపతి రూరల్ మల్లంగుంటకు చెందిన పార్లపల్లె హేమచంద్రారెడ్డి అమెరికాలోని నోబెల్ శాస్త్రవేత్తల క్లబ్లో చోటు సంపాదించుకున్నారు.
ఈ నెల 25 వైకుంఠ ఏకదాశి సందర్భంగా శ్రీవారి వైకుంఠ దర్శనం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఆంధ్రప్రదేశ్ లో సర్వే శిక్షణ సంస్థ ఏర్పాటు కోసం ప్రభుత్వం భూ కేటాయింపులు చేస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి మండలంలో ఈ శిక్షణ అకాడమీకి భూమిని కేటాయిస్తూ...