తెలుగు వార్తలు » tirupathi
తిరుపతి ఎయిర్పోర్ట్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పోలీసుల తీరును నిరసిస్తూ ఎయిర్పోర్టులోనే బైఠాయించారు. ఎయిర్పోర్ట్ లాంజ్లో ఫ్లోర్పైనే కూర్చున్నారు.
తిరుపతి ఎయిర్ పోర్ట్ లో చంద్రబాబు వాగ్వాదం..ఎయిర్ పోర్ట్ వద్దకు చేరుకున్న టీడీపీ కార్యకర్తలు , నేతలు. ఎయిర్ పోర్ట్ వద్ద నెలకొన్న ఉద్రిక్త వాతావరణం.
మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై ఫోకస్ పెట్టిన ఎస్ఈసీ నిమ్మగడ్డ ప్రసాద్. అప్పుడే స్పీడ్ పెంచారు. జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారాయన. ఇందులోభాగంగా..
Gallantry awards : అర్మీలో శౌర్య పురస్కారాలు పొందిన వారికి సాయాన్ని పది రెట్లు పెంచింది ఏపీ ప్రభుత్వం. స్వర్నిమ్ విజయ్ వర్ష్ కార్యక్రమ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు..
ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలు జరగాల్సిన సరైన సమయమిదేనని ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. ప్రజల్లో నిరాతప్తత, నిర్లిప్తత..
హథీరాంజీ మఠంలో సెక్యూరిటీ గార్డు కత్తితో గొంతు కోసుకుని బలవన్మరణానికి యత్నించాడు.
తిరుమలలో లక్ష మంది స్థానికులకు తొలిసారి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాన్ని టిటిడి బోర్డు కల్పించడం సంతోషకరమని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్...
చిత్తూరుజిల్లా రేణిగుంట రైల్వే ట్రాక్ దగ్గర పేలుడు ఘటనపై దక్షిణ మధ్య రైల్వే వివరణ ఇచ్చింది. రైల్వే ట్రాక్ పై పేలుడు జరగలేదని...
అన్నయ్య చిరంజీవి గురించి ఆయన తమ్ముడు, జనసేనాని పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి రాజకీయాల్లో కొనసాగి ఉంటే... ఇప్పుడు సీఎం..
అడుక్కోవడానికి వచ్చినట్టు షాపులోకి వస్తారు..తరువాత అంతా క్యాష్ కౌంటర్పైనే వారి కన్నుంటుంది.