తెలుగు వార్తలు » Tirunelveli district
Road Accident: తమిళనాడులో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళా కూలీలు ప్రాణాలు కోల్పోగా.. 20మంది తీవ్రంగా గాయపడ్డారు. తమిళనాడు తూటికోరిన్ (తూత్తుకూడి) సమీపంలోని..
తమిళనాడులోని తిరునల్వేలిలో దారుణ ఘటన జరిగింది. డీఎంకే మాజీ మేయర్ ఉమా మహేశ్వరి దారుణహత్యకు గురయ్యారు. తొలుత ఉమామహేశ్వరిని హత మార్చిన దుండగులు, ఆ తర్వాత ఆమె భర్త, పని మనిషినీ చంపేశారు. ఈ సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఈ ఘటనపై డీఎంకే నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితులను గుర్తించి