తెలుగు వార్తలు » tirumala vaikunta ekadasi 2020
తిరుమల కొండ వైకుంఠ ఏకాదశికి ముస్తాబైంది. ఈ రోజు అర్ధరాత్రి 12.05 గంటలకు శ్రీవారి ఆలయ వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. స్వామివారికి అభిషేక సేవ, నిత్య కైంకర్యాల...
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా ఈ నెల 6, 7 తేదీల్లో తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఆయా రోజుల్లో కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడిని నేరుగా దర్శించుకోవాలనుకునే భక్తుల కొరకు 2,500 టోకెన్లను రిలీజ్ చేసినట్టు ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. శ్రీ వాణి ట్రస్ట్�