తెలుగు వార్తలు » Tirumala Tirupati Devasthanams hikes price of extra laddus
తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు రేపటినుంచి ఉచిత లడ్డూ అందించనున్నారు అధికారులు. స్వామి వారి దర్శనం చేసుకునే ప్రతి భక్తుడుకి ఒక లడ్డూ ఉచితంగా ఇస్తామని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. ఓ అంచనా ప్రకారం రోజుకు దాదాపు 80,000 మంది భక్తులు తిరుమల వెంకన్నను దర్శించుకుంటారు. వారందరికీ కూడా ఉచిత లడ్డూ ఇవ్�