తెలుగు వార్తలు » Tirumala Tirupati Devastanams
గద్వాల సంస్థాన నల్ల సోమనాథ్ భూపాల్ కాలం నుంచి నేటి వరకు ఈ పంచెలను అందిస్తూ వస్తున్నారు. స్వామివారికి ఆ జోడుపంచెలను ఇవ్వడం వెనుక 400 ఏళ్ల చరిత్ర ఉంది...
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దూకుడు పెంచారు. పాలనాపరమైన అంశాలతో పాటూ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. పనిలో పనిగా నామినేటెడ్ పోస్టుల భర్తీపైనా ఫోకస్ పెట్టారు జగన్. ఇటీవలే నామినేటెడ్ పోస్టుల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న సీఎం.. తాజాగా నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించ�