తెలుగు వార్తలు » Tirumala Tirupathi Devasthanam
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త అందిస్తోంది. వెంకన్న, పద్మావతీ ఆశీర్వాదంతో వివాహం చేసుకోవాలనే పేద జంటలకు కల్యాణమస్తు కార్యక్రమం కింద పెళ్లిళ్లు జరపించనుంది.
శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ. భక్తుల విజ్ఞప్తి మేరకు ఇకపై యాడ్ ఫ్రీ ఛానల్గా ఎస్వీబీసీ ఛానల్ రానుందని అధికారులు వెల్లడించారు. ఆదాయ వనరులు కన్నా భక్తుల మనోభావాలకే ప్రాధాన్యత ఇస్తామని పేర్కొంది టీటీడీ యాజమాన్యం. అలాగే యాడ్ ఫ్రీ ఛానల్ నిర్వహణకు...
రాష్ట్రంలో అమలవుతున్న నేపథ్యంలో ఈ నెల 31వ తేదీ వరకు ఆలయ దర్శనాలను నిలిపేసిన సంగతి తెలిసిందే. దీనితో అన్ని రకాల శ్రీవారి ఆర్జిత సేవలు రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి ఆర్జిత సేవలు, వసతి, దర్శనం కోసం జూన్ 30 వరకు ఆన్లైన్, ఈ దర్శన్ కౌంటర్ల ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకున్న భక్తులకు డబ్బులు రీఫండ�
తిరుమలేశుడి దర్శనానికి రోజుకు లక్షల సంఖ్యలో భక్తులు విచ్చేస్తుంటారు. అయితే, ఇకపై తిరుమలలో
లవ్ మ్యారేజ్ అయినా.. ఎరేంజ్డ్ మ్యారేజ్ అయినా.. కొంతమంది భక్తులు తిరుమల శ్రీవారి సన్నిధిలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఇక ఇలాంటి వారి కోసం టీటీడీ కల్యాణవేదికలో ఉచితంగా వివాహాలు జరిపిస్తుంది. దీని కోసం వధూవరులు తమ పుట్టిన తేదీలు, విద్యార్హత సర్టిఫికెట్లతో పాటుగా తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, శుభలేఖ, లగ్న పత్ర�