తెలుగు వార్తలు » tirumala tirupathi
IRCTC Tirupati Tour: తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు శుభవార్త చెప్పింది ఆర్సీటీసీ టూరిజం. భక్తుల కోసం తిరుపతి టూర్ను ప్రకటించింది. హైదరాబాద్ నుంచి తిరుపతికి..
తిరుమల కళ్యాణమస్తు కార్యక్రమానికి ముహూర్తం ఖరారు చేసింది టీటీడీ. పది సంవత్సరాల అనంతరం తిరిగి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.
Tirumala News Today: శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) శుభవార్త అందించింది. రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల...
Tirumala News Today: తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. బుధవారం సాయంత్రానికి 44,177 మంది భక్తులు..
Tirumala News Today: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. కాసేపటి క్రితం రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను.. భక్తుల సౌకర్యార్ధం..
తిరుమల కొండ వైకుంఠ ఏకాదశికి ముస్తాబైంది. ఈ రోజు అర్ధరాత్రి 12.05 గంటలకు శ్రీవారి ఆలయ వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. స్వామివారికి అభిషేక సేవ, నిత్య కైంకర్యాల...
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ అందిస్తూ వైకుంఠ ఏకాదశి ఆన్లైన్ టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేసింది. డిసెంబర్ 25 నుంచి జనవరి 3 వరకు రూ. 300 ప్రత్యేక ..
తిరుమలేశుడి దర్శనానికి రోజుకు లక్షల సంఖ్యలో భక్తులు విచ్చేస్తుంటారు. అయితే, ఇకపై తిరుమలలో
తిరుమల వేంకటేశ్వర స్వామికి ప్రపంచ వ్యాప్తంగా ప్రాముఖ్యత ఉంది. దేశ, విదేశాల నుంచి ఎంతో మంది నిత్యం స్వామివారి దర్శనం కోసం విచ్చేస్తున్నారు. శ్రీవారి దర్శనం అయితే జన్మధన్యమైనట్టే అని భావించే భక్తులు కోకొల్లలు. అయితే భక్తులు అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటున్నారు కొందరు ప్రబుద్దులు. తాజాగా తిరుమలలో నకిలీ అభిషేకం టికెట
తిరుమల: ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు శనివారం తిరుపతి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ముందుగా కుటుంబ సభ్యలతో వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం తిరుపతికి చేరుకుని తారకరామ స్టేడియంలో జరిగే బహిరంగసభలో పాల్గొంటారు.ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారు. అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 5.30 గంటలకు శ్రీకాకుళం �