తెలుగు వార్తలు » Tirumala Temple Darshans
ఏపీలోని ఆలయాలు, ప్రార్ధనా మందిరాలు తిరిగి తెరుచుకున్నాయి. తిరుమల శ్రీవారి దర్శనానికి ఇవాళ్టి నుంచి టీటీడీ ఉద్యోగులతో మొదలైన ట్రయిల్ రన్ విజయవంతం అయిందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు...
ఏపీలో రేపటి నుంచి ఆలయాలు తెరుచుకోనున్నాయి. రెండు రోజుల ట్రయిల్ రన్ తర్వాత భక్తులకు దైవ దర్శనం కల్పించనున్నారు. ఈ క్రమంలోనే విజయవాడ దుర్గమ్మ ఆలయంలో భక్తుల దర్శనానికి దేవస్థానం అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు.