తెలుగు వార్తలు » Tirumala Temple Darshan
ఇటీవల కాలంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. కార్తీకమాసం శోభ మొదలు కావడంతో..
రేపటి నుంచి తిరుపతిలో శ్రీవారి ఉచిత దర్శనం టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. తిరుపతిలోని మూడు ప్రాంతాలలో గల 12 కౌంటర్లలలో ప్రతి రోజు 3 వేల ఉచిత దర్శన టోకెన్లు మంజూరు చేయనున్నారు.