తెలుగు వార్తలు » Tirumala Lord Balaji
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకన్న భక్తులకు అలెర్ట్. శ్రీవారి లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రంలో కొత్తగా గ్రీన్ మంత్ర బ్యాగులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త వచ్చేసింది. వర్చువల్ సేవా టిక్కెట్లను టీటీడీ శుక్రవారం విడుదల చేసింది. డిసెంబరు నెలకు సంబంధించిన ఆన్లైన్ కోటాను
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మంగళవారం కుటుంబ సమేతంగా తిరుమలకు రానున్నారు. చెన్నై నుంచి వైమానిక దళ ప్రత్యేక విమానంలో ఉదయం పదిన్నర గంటలకు రేణిగుంట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు.
కొవిడ్ కొత్త మార్గదర్శకాలు వచ్చాకే చిన్నారులకు, వయోవృద్ధులు తిరుమల వెంకన్న దర్శనం ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో జవహర్రెడ్డి తెలిపారు. తిరుమలలో ఆదివారం 'డయల్ యువర్ తితిదే ఈవో' కార్యక్రమంలో ఆయన భక్తులు అడిగిన వివిధ ప్రశ్నలకు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.