తెలుగు వార్తలు » tirumala latest news
కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో 10 ఏళ్లలోపు పిల్లలను, 65ఏళ్లు దాటినవారికి తిరుమల శ్రీవారిని దర్శించుకునే అవకాశం కల్పించడం లేదు టీటీడీ.
Tirumala TTD: తిరుమల పుణ్యక్షేత్రానికి అందరూ కూడా మనసు నిండా భక్తి భావాన్ని నింపుకుని వెళ్తుంటారు. కష్టాలు, బాధలను మర్చిపోయి దేవుడు సేవలో మైమరిచిపోవాలని కోరుకుంటారు. అయితే కొంతమంది మాత్రం తప్పుడు పనులు చేస్తూ ఆ క్షేత్రానికి ఉన్న పవిత్రతను మంట కలుపుతున్నారు. ఇక తాజాగా తిరుమలపై మద్యం తాగుతూ, మాంసం తింటున్న 14 మందిని వన్ టౌన్ పో�
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. శ్రీవారి ఆలయంలో ధ్వజారోహణంతో ఈ బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. స్వామివారి సర్వసైన్యాధక్షడైన విష్వక్సేనుడు రాత్రి 7గంటలకు ఆలయం నుంచి ఊరేగింపుగా బయల్దేరి పడమటి మాడవీధుల్లోని వసంత మంటపానికి వేంచేస్తాడు. అక్కడ అర్చకస్వాములు పుట్టమన్ను సేకరిం
శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్దం అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున 30న శ్రీవారికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సోమవారం మధ్యాహ్నం 2.10 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయానికి సీఎం వైఎస్ జగన్ చేరుకుంటారు. 3 గంటలకు తిరుచానూరు సమీపంలో పద్మావతి నిలయాన్ని సీఎం ప్రారంభిస్