కరోనా క్రమంగా తగ్గుముఖం పట్టిన అనంతరం స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. వేసవి సెలవుల నేపథ్యంలో కోనేటిరాయుడిని దర్శించుకోవడానికి చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా భారీగా భక్తులు బారులు తీరారు
ఇటీవల కాలంలో, లాక్డౌన్ తర్వాత హుండీ ఆదాయం ఇంత రావడం ఇదే మొదటిసారి. సర్వ దర్శనం టోకెన్లు కూడా జారీ చేస్తుండటంతో.. భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో హుండీ ఆదాయం పెరిగింది..