తెలుగు వార్తలు » Tirumala Hills
తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపింది. కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో తిరుమల కొండపై ఐదు నెలలుగా భక్తుల రద్ధీ తగ్గింది. టీటీడీ అధికారులు కూడా పరిమిత సంఖ్యలో మాత్రమే స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు.
తిరుమల : శేషాచల అడవుల్లో మరోసారి మంటలు చెలరేగాయి. శ్రీవారి ఆలయానికి 10కిలోమీటర్ల దూరంలో ధర్మగిరి వేదపాఠశాల సమీపంలోని గాడికొన అటవీ ప్రాంతంలో మంటలు ఎగసిపడుతున్నాయి. ఎత్తైన కొండ ప్రాంతం కావడంతో గాలి బలంగా వీస్తోంది. దీంతో మంటలు అంతకంతకు వ్యాపిస్తున్నాయి. లోయ ప్రాంతం నుంచి మంటలు ఎగసిపడుతుండటంతో సిబ్బంది మంటలను అదుపు చే�