తెలుగు వార్తలు » Tirumala Dharshanam
arjitha sevas: ఉగాది నుంచి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించాలని నిర్ణయించింది తిరుమల తిరుపతి దేవస్థానం. చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి..
తిరుమలలో వైసీపీ నాయకుల శ్రీవారి దర్శనాల వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. నిన్న అన్నమయ్య మార్గం ద్వారా రెండు వేలమందితో పాదయాత్రగా కొండపైకి వచ్చిన వైసీపీ నేతలు శ్రీకాంత్ రెడ్డి, ఆకెపాటి అమర్నాథ రెడ్డిపై..
శ్రీవారి సేవలో పాల్గొనేందుకు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ తిరుమలకు చేరుకున్నారు. బుధవారం ఉదయం శ్రీవారిని ఆయన దర్శించుకోనున్నారు. అతిధి గృహం వద్ద చేరుకున్న..
కార్తీక మాసం ప్రారంభమవడంతో తిరుమల కొండపై భక్తుల సందడి పెరిగింది. నాగుల చవితి సందర్భంగా తిరుమలలో బుధవారం పెద్దశేష వాహనసేవ నిర్వహించనున్నారు. కరోనా కారణంగా పరిమిత
ఈ నెల 24న తిరుమల శ్రీవారి దర్శనార్థం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తిరుమలకు రానున్నారు. తిరుచానూరు, తిరుమల ఆలయాలను ఆయన దర్శించుకోనున్నారు...
తిరుమల శ్రీనివాసుడి వర్చువల్ ఆర్జిత సేవల టికెట్లను టీటీడీ విడుదల చేసింది. పలు ఉత్సవాలకు సంబంధించిన ఆర్జిత సేవల టికెట్లను వివిధ తేదీలలో ఆన్లైన్ ద్వారా అందుబాటులో ఉంచింది.
తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం ఉదయం దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆస్థాన వేడుకను బంగారు వాకిలి చెంత ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్లు, టీటీడీ ఉన్నతాధికారుల సమక్షంలో ఆగమోక్తంగా నిర్వహించారు.
ఇటీవల కాలంలో, లాక్డౌన్ తర్వాత హుండీ ఆదాయం ఇంత రావడం ఇదే మొదటిసారి. సర్వ దర్శనం టోకెన్లు కూడా జారీ చేస్తుండటంతో.. భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో హుండీ ఆదాయం పెరిగింది..
తిరుమల ఘాట్ రోడ్డులో ప్రయాణించే వాహనాల విషయంలో సమయంలో పాటించాల్సిన నిబంధనలతో పాటు, వాయు కాలుష్య నియంత్రణ భక్తుల బాధ్యత అని...
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించే డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను భక్తుల కోరిక మేరకు ప్రయోగాత్మకంగా ఈ రోజు నుంచి టీటీడీ ప్రారంభించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కరోనా మార్గదర్శకాల మేరకు భక్తుల....