తిరుమల నిత్య కల్యాణం..పచ్చ తోరణం! ఏడాది పొడవునా శ్రీవారి సన్నిధికి దేశ విదేశాల నుండి భక్తులు తరలివస్తారు. దేవదేవుడిని దర్శించుకుని తరించిపోతారు. శ్రీనివాసుడిని ఒక్కసారి కన్నులారా చూసి తరించిపోతారు.
TTD Announced: నేటి నుంచి రెండు నెలల పాటు తిరుమల అలిపిరి మెట్ల మార్గం మూసివేస్తున్నట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే అలిపిరి కాలినడక మార్గంలో...
తిరుమలలో శ్రీవారి తెప్పోత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి. రెండోరోజైన గురువారం రుక్మిణీ సమేత శ్రీకృష్ణావతారంలో తిరుమలేశుడు భక్తులకు దర్శనమిచ్చారు.
arjitha sevas: ఉగాది నుంచి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించాలని నిర్ణయించింది తిరుమల తిరుపతి దేవస్థానం. చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి..
తిరుమలలో వైసీపీ నాయకుల శ్రీవారి దర్శనాల వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. నిన్న అన్నమయ్య మార్గం ద్వారా రెండు వేలమందితో పాదయాత్రగా కొండపైకి వచ్చిన వైసీపీ నేతలు శ్రీకాంత్ రెడ్డి, ఆకెపాటి అమర్నాథ రెడ్డిపై..
శ్రీవారి సేవలో పాల్గొనేందుకు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ తిరుమలకు చేరుకున్నారు. బుధవారం ఉదయం శ్రీవారిని ఆయన దర్శించుకోనున్నారు. అతిధి గృహం వద్ద చేరుకున్న..
కార్తీక మాసం ప్రారంభమవడంతో తిరుమల కొండపై భక్తుల సందడి పెరిగింది. నాగుల చవితి సందర్భంగా తిరుమలలో బుధవారం పెద్దశేష వాహనసేవ నిర్వహించనున్నారు. కరోనా కారణంగా పరిమిత
ఈ నెల 24న తిరుమల శ్రీవారి దర్శనార్థం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తిరుమలకు రానున్నారు. తిరుచానూరు, తిరుమల ఆలయాలను ఆయన దర్శించుకోనున్నారు...
తిరుమల శ్రీనివాసుడి వర్చువల్ ఆర్జిత సేవల టికెట్లను టీటీడీ విడుదల చేసింది. పలు ఉత్సవాలకు సంబంధించిన ఆర్జిత సేవల టికెట్లను వివిధ తేదీలలో ఆన్లైన్ ద్వారా అందుబాటులో ఉంచింది.
తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం ఉదయం దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆస్థాన వేడుకను బంగారు వాకిలి చెంత ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్లు, టీటీడీ ఉన్నతాధికారుల సమక్షంలో ఆగమోక్తంగా నిర్వహించారు.