తెలుగు వార్తలు » Tirumala Devotees
తిరుమల శ్రీవారి ఆలయంపై శిలువ గుర్తు పెట్టారంటూ సోషియల్ మీడియాలో దుష్ప్రచారం చేసినవారిని పోలీసులు అరెస్ట్ చేశారని..
భక్తులపై లాఠీచార్జ్ చేస్తారా అంటూ... చంద్రబాబు చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. వైకుంఠ ద్వార...
తిరుమల మెట్ల మార్గంలో చిరుత కలకలం సృష్టించింది. సోమవారం చంద్రగిరి మండలం శ్రీవారి మెట్టు మార్గంలోని 270 మెట్టు వద్ద ఒక దుప్పిని చిరుత చంపి తినింది. మెట్లపై రక్తపు మరకలు చూసిన భక్తులు షాక్కి గురయ్యారు. వెంటనే స్థానిక అటవీశాఖ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న వెంటనే వారు ప్రమాద స్థలానికి చేరుకుని దుప్పిని.. తీ